పంజాబ్‌

కొడుకు పుట్టలేదని కూతుర్ని గోడకు కొట్టి చంపిన తల్లి

పంజాబ్‌ లోని లూధియానాలో 30 ఏళ్ల మహిళ శనివారం దారుణానికి పాల్పడింది. తన 4 ఏళ్ల కుమార్తెను గోడకు కొట్టి చంపేసింది. మీడియాకు వచ్చిన సమాచారం ప్రకారం... ఇటీవల ఆమెకు మరో ఆడపిల్ల పుట్టింది. దీనితో కోపం ఆపుకోలేని ఆ మహిళ బాత్ రూమ్ గోడకు కొట్టి తన పెద్ద కుమార్తెను చంపేసింది. మహిళ...

ఎన్డియే నుంచి కీలక పార్టీ అవుట్

నరేంద్ర మోడీ ప్రభుత్వం నుండి వైదొలిగిన వారం తరువాత, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు ప్రయోజనాలకు విరుద్దంగా ఉన్నాయి అని చెప్తున్న మూడు వ్యవసాయ బిల్లుల విషయంలో తీవ్రంగా విభేదిస్తుంది. బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ) నుంచి వైదొలగాలని నిర్ణయించింది. అకాలీదళ్ బిజెపికి ముందు నుంచి...

పంజాబ్ సిఎంకు రైనా థాంక్స్…!

పంజాబ్ లోని పఠాన్‌ కోట్‌ లో తన కుటుంబంపై దాడి చేసిన నేరస్థులను పట్టుకున్నందుకు గానూ... పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, ఆ రాష్ట్ర పోలీసులకు భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. నేరస్థుల అంతర్రాష్ట్ర ముఠాలోని ముగ్గురు సభ్యులను అరెస్టు చేయడంతో హత్య కేసులో అందరు నిందితులను...

మద్యం అమ్మకాల్ని బంద్ చేసి డోర్ డెలివరీ చేస్తారట

కరోనాకు చెక్ పెట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత అనుకున్న ఇరవై ఒక్కరోజులతో కరోనాను కంట్రోల్ చేయటం సాధ్యం కాదని తేలటమేకాదు.. అంతకంతకూ పొడిగిస్తున్నారు. దీంతో.. ఆయా రాష్ట్రాలకు ఆదాయం భారీగా పడిపోయింది. ఇలాంటివేళ.. మద్యం అమ్మకాలతో ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇప్పటికే...

98 ఏళ్ల బామ్మ మాస్క్ లు స్వయంగా కుట్టుకుంటుంది వాహ్‌.. గ్రేట్‌ బామ్మ.!

కరోనా వైరస్ కట్టడిలో మాస్క్ ల పాత్ర ఇప్పుడు చాలా కీలకం అనే సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కూడా అందరూ మాస్క్ లను వాడాలి అని సూచనలు చేస్తున్నారు. దీనితో మిషన్ కుట్టడం వచ్చిన వారు అందరూ కూడా మాస్క్ ల తయారీలో తమ వంతు కృషి చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడు...

కరోనాతో బాధపడుతూ కూడా ఎంజాయ్ చేసిన రోగులు…!

పంజాబ్ లోని జలంధర్ లో ఒక ఆసుపత్రిలో పన్నెండు మంది కరోనావైరస్ రోగుల వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. పంజాబీ పాటను పాడుతూ చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జలంధర్ సివిల్ ఆస్పత్రిలో మరో 11 మంది కరోనా సోకిన వ్యక్తుల వీడియోను ఒక రోగి షూట్ చేసారు. వారు...

కోహ్లీ భారీ విరాళం…

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పుడు కరోనా బాధితులకే కాదు క్రికెట్ మీద బ్రతికే వాళ్ళకు కూడా భారీ సహాయం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కరోనా కారణంగా ఇప్పట్లో క్రికెట్ మ్యాచులు జరిగే అవకాశాలు కనపడటం లేదు. దీనితో క్రికెట్ మీద బ్రతికే వాళ్ళు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు....

లాక్‌డౌన్‌.. పాసులు చూపించమంటే పోలీసు చేతిని నరికారు

పంజాబ్‌లోని పటియాలా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లాక్‌డౌన్‌ వేళ విధుల నిర్వర్తిస్తున్న పోలీసులపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడికి తెగబడ్డారు. తమ వాహనాన్ని అడ్డుకున్నారనే కోపంతో ఓ పోలీసు చేతిని నరికివేశారు. మరో ఇద్దరు పోలీసులను తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం గాయపడ్డ పోలీసులకు ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందిస్తున్నారు. ‘సిక్కు వర్గానికి చెందిన...

దొంగకు కరోనా జడ్జిని క్వారంటైన్..

ఖర్మ కాలితే ఎవరు మాత్రం ఎం చేస్తారు...? ఎవరు చేసేది ఏమీ ఉండదు. ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. ఒక జడ్జి కి సహా పోలీసు సిబ్బందికి ఇదే జరిగింది. విధులు నిర్వహించిన పాపానికి వాళ్ళు ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నారు. అసలు ఎం జరిగిందో ఈ స్టోరీలో చూద్దాం. ఆ దొంగ...

ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. మే 1 వరకు లాక్‌డౌన్ పొడిగింపు..!!

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ రోజురోజుకు తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతున్న సంగ‌తి తెలిసిందే. మూడు అక్షరాలే అయినా ముచ్చెటమలు పట్టిస్తోంది. గతేడాది డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచ మొత్తం వ్యాప్తిచెందింది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. యూరప్‌ దేశాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ప్రధానంగా...
- Advertisement -

Latest News

 రేవంత్‌ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న సోనియా, రాహుల్‌

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు నగరంలోని ఎల్బీ స్టేడియంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్...
- Advertisement -

BREAKING : సీఎంతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులు వీరే

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఇప్పటికే అధికారులు భారీ ఏర్పాట్లు...

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు ఏటా రూ.70 వేల కోట్లు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓటర్ల మనసు గెలుచుకుంది. ఆ పార్టీ హామీలను నమ్మి రాష్ట్ర ఓటర్లు ఆ పార్టీని గెలిపించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పాటు కానున్న...

ఇదేందయ్యా ఇది చికెనేమో అగ్గువ.. గుడ్డు మాత్రం పిరం

తెలంగాణ వాసుల్లో చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. కానీ మాంసం రేట్లు చూస్తేనేమో రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. సరే అని కోడిగుడ్లతో సరిపెట్టుకుందామనుకున్నా వాటి రేట్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే తాజాగా మార్కెట్...

పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఈసీ ఆదేశాలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. స్పష్టమైన మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈరోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా...