Chandrababu Naidu

ఎన్టీఆర్ లాగే పవన్ కళ్యాణ్ కి కూడా వెన్నుపోటు తప్పదు..వర్మ..!

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు, ట్వీట్స్ తో వార్తల్లో ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ మధ్యన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఎక్కువగా ట్వీట్లు చేస్తూ మరొకసారి వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది....

చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు – అంబటి

జీవో నంబర్ 1ను ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తీసుకోం.. ఈ జీవో అందరికీ వర్తిస్తుందని తేల్చి చెప్పారు మంత్రి అంబటి రాంబాబు. 23 సీట్లు సాధించిన వ్యక్తి 5 కోట్ల మంది ప్రజల తరఫున కుప్పం వెళ్లి ఎలా మాట్లాడతాడు? అని నిలదీశారు. చంద్రబాబు పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడని ఆగ్రహించారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు కుప్పంలో...

చంద్రబాబుకు షాక్..ఏపీలో ఇక బహిరంగ సభలు, ర్యాలీలు రద్దు !

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుకు షాక్ ఇచ్చారు సీఎం జగన్‌. ఏపీలో ఇక బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించకుండా కీలక నిర్ణయం తీసుకుంది జగన్‌ సర్కార్‌. కందుకూరు, గుంటూరు సభల్లో విషాదాల తర్వాత, రాష్ట్రంలో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధించింది జగన్‌ సరార్‌. జాతీయ రాష్ట్ర మున్సిపల్ పంచాయతీ రహదారులపై, అలాగే...

ఏపీలో చెల్లని రూపాయి..బాబుని తగులుకున్నారుగా.!

చంద్రబాబు చాలారోజుల తర్వాత తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఖమ్మం వేదికగా భారీ సభలో పాల్గొన్నారు. అయితే ఆయన ఎవరిపైన విమర్శలు చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒక్క మాట అనలేదు. అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఊసు తీయలేదు. కేవలం తెలంగాణలో గతంలో టీడీపీ చేసిన కార్యక్రమాలని మాత్రమే చెప్పారు. అలాగే...

జగన్ రెడ్డీ…మాచర్ల మంటలు నిన్నూ దహించడం ఖాయం – చంద్రబాబు

జగన్ రెడ్డీ...మాచర్ల మంటలు నిన్నూ దహించడం ఖాయమని.. ఇది గుర్తించుకోవాలని టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నటి నుంచి మాచర్లలో టీడీపీ, వైసీపీ మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సంఘటనపై చంద్రబాబు స్పందించారు. మాచర్లలో టీడీపీ శ్రేణులపై వైసీపీ గూండాల దాడులు, పార్టీ నేతల ఇళ్లు, పార్టీ...

వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తా – చంద్రబాబు సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తానని చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. 'ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలను నట్టేట ముంచుతున్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టారు. నేను అనుకుంటే వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తా. పశ్చిమగోదావరిలో ఉన్న హార్టికల్చర్ యూనివర్సిటీ పేరు మారుస్తా' అంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు...

పులివెందులలో టీడీపీ జెండా ఎగురవేసేందుకు.. చంద్రబాబు స్కెచ్

పులివెందులలో టీడీపీ జెండా ఎగురవేయాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చాలా ఆతృతగా ఉన్నారు. ఇందులో భాగంగానే తాజాగా నియోజకవర్గ ఇంచార్జ్ ల తో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖాముఖీ భేటీలు అయ్యారు. ఈ సందర్భంగా పులివెందుల, వెంకటగిరి, నూజివీడు, తుని, పాడేరు, పాలకొండ నియోజకవర్గాల ఇంచార్జ్ లతో సమీక్ష చేశారు. అనంతరం చంద్రబాబు...

ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి – చంద్రబాబు

ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాట్‌ కామెంట్స్‌ చేశారు. గత నాలుగు రోజుల నుంచి ఏపీలో మరోసారి ముందస్తు ఎన్నికల మాట వినిపిస్తోంది. స్వయంగా టిడిపి అధినేత చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారట. రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని, అది కూడా వచ్చే ఏడాది మే, లేని పక్షంలో...

బాబుతో కలిసే..పవన్ సీఎం?

మొత్తానికి వైసీపీ..టీడీపీ-జనసేనలని కలిసేలా రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి వైసీపీకి కావాల్సిందే..టీడీపీ-జనసేన వేరు వేరుగా పోటీ చేయడం..అందుకే టీడీపీకి పవన్ సపోర్ట్ ఇవ్వకుండా ఉండటానికి...దమ్ముంటే 175 సీట్లలో పోటీ చేయాలని చెప్పి పవన్‌కు సవాళ్ళు విసురుతున్నారు. కానీ వైసీపీ చేసే రాజకీయం వల్ల..అనూహ్యంగా టీడీపీ-జనసేనలు కలిసేలా ఉన్నాయి. తాజాగా విశాఖలో జరిగిన సంఘటనల నేపథ్యంలో...

తెలంగాణలో బాబు స్కెచ్..మునుగోడుతోనే?

మళ్ళీ తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇంతకాలం కేసీఆర్ దెబ్బకు దాదాపు కనుమరుగయ్యే స్థితిలో ఉన్న టీడీపీని బ్రతికించాలని చంద్రబాబు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 2019లో ఏపీలో కూడా దారుణంగా ఓడిపోయాక చంద్రబాబు..తెలంగాణని పూర్తిగా వదిలేశారు. ఏదో కొద్ది మంది నేతలు పార్టీలో మిగిలి ఉన్నారు అంతే. వారి పని...
- Advertisement -

Latest News

UPI చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం!

ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ లావాదేవీల హవా నడుస్తోంది. రూపాయి నుంచి కోట్ల వరకూ అంతా ఆన్​లైన్​లోనే బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఇంటర్నెట్. ఈ నేపథ్యంలో...
- Advertisement -

కమలాపూర్‌లో పీఎస్‌లో కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

కమలాపూర్‌లో పోలీస్ స్టేషన్​లో బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్‌ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఎంపీడీవో ఫిర్యాదుతో కమలాపూర్‌ పీఎస్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో కేసు...

ఏపి లో మళ్లీ వైసీపీ గెలుపు ఖాయం

- చేతులెత్తిసిన రాబిన్ శర్మ team - ఓటమిని ముందుగానే నిర్ధారించడoతో అంతర్మధనoలో పడ్డ చంద్రబాబు,లోకేష్ - కనీసం ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైన సీట్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేయండి - రాబిన్ శర్మను అభ్యర్థించిన నారా...

పలు ప్రైవేటు సంస్థలు రేపు సెలవు ఇవ్వడం లేదని ఫిర్యాదులు

తెలంగాణ శాసనసభ ఎన్నికల సమరం తుదిఘట్టానికి చేరుకుంది. గురువారం రోజున రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఓటింగ్ ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల అధికారులు...

చపాతీ పిండి కలపడానికి కూడా శాస్త్రం ఉందని మీకు తెలుసా..?

రోజుకు ఒక్కసారైనా చపాతీ లేదా రోటీ కావాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రతిరోజూ వంటగదిలో పిండి కలపడం తప్పు కాదు. ఇంట్లో ఇంకా ఎన్నో పనులు లేక ఆఫీస్,...