Chandrababu Naidu

కర్నూలు జిల్లాలో 4గురు రైతులు ఆత్మహత్య.. చంద్రబాబు ఎమోషనల్‌

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4 గురు రైతులు బలవన్మరణం చెందడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఒక్క రోజులో నలుగురు అన్నదాతల ఆత్మహత్యలా? ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో రైతాంగ సంక్షోభం – ప్రభుత్వం బాధ్యతగా స్పందించాలని డిమాండ్‌ చేశారు చంద్రబాబు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పర్యటనకు వెళ్లినా రైతు కష్టాలు, రైతాంగ...

సీఎం జగన్‌కు చంద్రబాబు నాయుడు లేఖ

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అక్రమ మట్టి తవ్వకాలను అరికట్టాలని కోరుతూ సీఎం జగన్ కు టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పశ్చిమగోదావరి జిల్లా చించినాడ గ్రామంలోని దళితుల భూముల్లో వైసిపి నేతలు దౌర్జన్యంగా అక్రమ మట్టి తవ్వకాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. అడ్డుపడితే వారిపై దాడులు...

BREAKING : ఇవాళ అమిత్‌ షాతో చంద్రబాబు భేటీ..పొత్తు కుదిరేనా !

ఇవాళ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగానే ఇవాళ ఢిల్లీకి పయనం అయ్యారు తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఇక ఈ సందర్భంగా ఈ రోజు సాయంత్రం 7.30 గంటలకు కేంద్ర హోమ్...

చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన నేదురుమల్లి !

నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తాజాగా చంద్రబాబు పార్టీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ రోజు నేదురుమల్లి మీడియాతో మాట్లాడుతూ జగన్ నేతృత్వంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారన్నది చంద్రబాబు గుర్తించాలన్నారు. దాదాపుగా 40 సంవత్సరాలు...

చంద్రబాబుతో నడిచే ఏ, బీ, సీ టీంలు చేసే ప్రచారంతో మేము పోటీ పడలేం – సజ్జల

చంద్రబాబుతో నడిచే ఏ, బీ, సీ టీంలు చేసే ప్రచారంతో మేము పోటీ పడలేమని సీరియస్‌ అయ్యారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. శాసనమండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు కొత్తగా ఎన్నికైన సభ్యులు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. సామాజిక న్యాయంలో చంద్రబాబువి సున్నా మార్కులు అని.. చంద్రబాబు మోసానికి, వెన్నుపోటు...

బాబు కొత్త స్కెచ్..వైసీపీ కంచుకోటలపై ఫోకస్.!

వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఊహించని స్కెచ్ లతో ముందుకెళుతున్నారు. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న ఆయన..ఈ సారి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అలాగే పార్టీ నేతల చేత కూడా హార్డ్ వర్క్ చేయిస్తున్నారు. ఇక గతానికి భిన్నంగా ఎన్నికలకు ముందే అభ్యర్ధులని ఫిక్స్ చేసే పనిలో...

సిఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ చాలెంజ్

ఏపీ సిఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ చాలెంజ్ విసిరారు. నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన వేలాది టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగిన చంద్రబాబు.. చూడు....జగన్! ఇవే మా ప్రభుత్వ హాయాంలో పేదలకు నాడు నెల్లూరు లో కట్టిన వేలాది టిడ్కో ఇళ్లు అంటూ ట్వీట్ చేశారు....

టీడీపీ.. తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగు నింపింది : చంద్రబాబు

తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన టీడీపీ తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుజాతికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. అన్న ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మరోవైపు తెలుగుజాతి...

కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు – సీఎం జగన్

చంద్రబాబుపై సీఎం జగన్ హాట్‌ కామెంట్స్‌ చేశారు. కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని... చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కరువు కచ్చితంగా వస్తుందని తెలిపారు. గతం లో వైఎస్సార్ పాలన లో కుడాసమృద్ది గా వర్షాలు పడేవి... రైతులు సుభిక్షం గా ఉన్నారని... మంచి మనసు తో పరిపాలన చేస్తే దేవుడు కూడా...

బాలకృష్ణ చొరవతో త్వరలో తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి కీలక పదవి..!

అతి చిన్న వయసులోని నందమూరి తారకరత్న మరణించడంతో కుటుంబ సభ్యుల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. అభిమానులు కూడా శోకంలో మునిగిపోయారు. గత 23 రోజులుగా మృత్యువు తో పోరాడిన తారకరత్న చివరికి శివరాత్రి రోజున తుదిశ్వాస విడిచారు. హీరోగా రాణించిన తారకరత్న రాజకీయాలలో కూడా తన మార్క్ ప్రదర్శించాలని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా గుండె...
- Advertisement -

Latest News

UPI చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం!

ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ లావాదేవీల హవా నడుస్తోంది. రూపాయి నుంచి కోట్ల వరకూ అంతా ఆన్​లైన్​లోనే బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఇంటర్నెట్. ఈ నేపథ్యంలో...
- Advertisement -

కమలాపూర్‌లో పీఎస్‌లో కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

కమలాపూర్‌లో పోలీస్ స్టేషన్​లో బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్‌ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఎంపీడీవో ఫిర్యాదుతో కమలాపూర్‌ పీఎస్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో కేసు...

ఏపి లో మళ్లీ వైసీపీ గెలుపు ఖాయం

- చేతులెత్తిసిన రాబిన్ శర్మ team - ఓటమిని ముందుగానే నిర్ధారించడoతో అంతర్మధనoలో పడ్డ చంద్రబాబు,లోకేష్ - కనీసం ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైన సీట్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేయండి - రాబిన్ శర్మను అభ్యర్థించిన నారా...

పలు ప్రైవేటు సంస్థలు రేపు సెలవు ఇవ్వడం లేదని ఫిర్యాదులు

తెలంగాణ శాసనసభ ఎన్నికల సమరం తుదిఘట్టానికి చేరుకుంది. గురువారం రోజున రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఓటింగ్ ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల అధికారులు...

చపాతీ పిండి కలపడానికి కూడా శాస్త్రం ఉందని మీకు తెలుసా..?

రోజుకు ఒక్కసారైనా చపాతీ లేదా రోటీ కావాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రతిరోజూ వంటగదిలో పిండి కలపడం తప్పు కాదు. ఇంట్లో ఇంకా ఎన్నో పనులు లేక ఆఫీస్,...