coronavirus

కరోనా వైర‌స్‌కు హోమియోపతి మందు.. ఖ‌చ్చితంగా తెలుసుకోండి..!

ప్ర‌స్తుతం యావ‌త్ ప్ర‌పంచాన్నే కరోనా వైరస్ భయపెడుతోంది. జలుబు చేస్తే చాలు కరోనా వైరస్ అని భయపడే పరిస్థితి వచ్చింది. శ్వాస ఇబ్బందులు తీవ్రం అయ్యేలా చేసే ఈ వైరస్‌ను మొదట వుహాన్ నగరంలో గుర్తించారు. వేగంగా వ్యాపించే ఈ ఇన్ఫెక్షన్‌కు న్యుమోనియా లాంటి లక్షణాలు ఉంటాయి. చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్ ఇప్పుడు...

కరోనా గురించి అసలు మనం భయపడే అవసరం లేదు… ఎందుకంటే…!

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతుంది. చైనాలో ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇక మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందనే వార్తల నేపధ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను అన్ని విధాలుగా అప్రమత్తం చేస్తుంది. పలు విమానాశ్రయాల్లో ఇప్పుడు ఈ వ్యాధికి...

ఒక్క రోజే 4 వేలు పెరిగిన కరోనా కేసులు…!

కరోనా వైరస్ ఇప్పుడు అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. చైనా సహా పలు దేశాల్లో ఈ వైరస్ ఇప్పుడు ప్రజలకు చుక్కలు చూపిస్తుంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సరే పరిస్థితులో ఏ మార్పు రావడం లేదు. ఇప్పటికే పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అనేక చర్యలు పలు దేశాల ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. జర్మని శ్రీలంక...

రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా.. 2 వేల మందికిపైగా…

చైనాలోని వుహాన్‌ నగరంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను భయపెడుతోంది. ఇప్పటివరకు వందల సంఖ్యలో ప్రజలు చైనాలో ఈ వైరస్‌ బారిన పడగా, నేటికి 25మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు ఈ వైర‌స్‌ వంద‌ల నుంచి వేల‌కు చేరుకుంది. చైనాలో తొలిసారిగా వెలుగులోకి వచ్చి, ఆపై ఒక్కో దేశానికీ విస్తరిస్తున్న...
- Advertisement -

Latest News

బిపోర్‌జాయ్‌ ముప్పు.. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం

జూన్ నెల మొదటి వారం పూర్తయి పోవడానికి వచ్చినా.. నైరుతి రుతుపవనాల జాడ కనిపించడం లేదు. రైతులు వానాకాలం సాగుకు రంగం సిద్ధం చేసుకుందామంటే.. వర్షాల...
- Advertisement -

సచిన్‌ పైలెట్‌ కొత్త పార్టీ కాంగ్రెస్‌తో ఇక తెగతెంపులేనా

రాజస్థాన్‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలెట్‌ కాంగ్రెస్‌ పార్టీతో తెగతెంపులు చేసుకోనున్నారా. . .. అవుననే అంటున్నారు ఆయన అనుచరులు.కొన్ని నెలలుగా కాంగ్రెస్‌పార్టీలో సీఎం అశోక్‌ గెహ్లాట్‌కి సచిన్‌ పైలెట్‌కి మధ్య ఆధిపత్య...

మేడారం జాతరను రాష్ట్ర పండుగ చేసిన ఘనత కేసీఆర్‌దే : మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే నియోజకవర్గాల్లో నిర్వహించిన...

ఓటీటీలోకి నాగచైతన్య ‘కస్టడీ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

అక్కినేని ఫ్యామిలీకి ఈ మధ్య అసలు కలిసి రావడం లేదు. నాగార్జున, అఖిల్, నాగ చైతన్య ఎవరి సినిమాలు కూడా ఈ మధ్య హిట్ కావడం లేదు. అంతో కొంత హిట్స్ ఉన్న...

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్: ఎమ్మెల్సీ కవిత

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్​లో జరుగుతున్న సాగునీటి దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కేసీఆర్‌...