CPI
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బాబుకు ఇండియా కూటమి సపోర్ట్..సీన్ రివర్స్.!
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇండియా కూటమి నేతలు మద్ధతు తెలుపుతున్నారు. ఆయన అరెస్ట్ అయ్యి జైలుకెళ్లడంతో..జాతీయ స్థాయిలో పలువురు కీలక నేతలు బాబు అరెస్ట్ని ఖండిస్తున్నారు. ఇప్పటికే ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ..బాబు అరెస్ట్ అక్రమంటూ గళం విప్పారు. ఇదే సమయంలో ఇండియా కూటమిలో ఉన్న కమ్యూనిస్ట్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మద్దతిచ్చిన జనసేన, సీపీఐ కార్యకర్తలకు కృతజ్ఞతలు: లోకేశ్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ను నిరసిస్తూ చేపట్టిన బంద్ నేపథ్యంలో తెలుగుదేశం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమం లో చంద్రబాబు అరెస్టు తరువాత పరిణామాలు, నిరసనలపై ముఖ్యనేతలతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రివ్యూ నిర్వహించడం జరిగింది. ముఖ్యనేతలు, పొలిట్ బ్యూరో సభ్యులతో ఇకపై...
Telangana - తెలంగాణ
కమ్యూనిస్టులతో కాంగ్రెస్కు సెట్ అవ్వట్లేదా?
తెలంగాణలో పొత్తుల అంశంపై రకరకాల ట్విస్ట్లు కొనసాగుతున్నాయి. కమ్యూనిస్టులని కలుపుకునే విషయంలో కాంగ్రెస్ సైతం ఆలోచనలో ఉన్నట్లు ఉంది. మునుగోడు ఉపఎన్నికలో కమ్యూనిస్టుల సపోర్ట్ తీసుకున్న కేసిఆర్..ఇప్పుడు వారిని పక్కన పెట్టేశారు. వారితో పొత్తుకు ముందుకు రాలేదు. పైగా కమ్యూనిస్టులు విడిగా పోటీ చేస్తేనే ఓట్లు చీలిపోయి తమకు మేలు జరుగుతుందనే కోణంలోనే కేసిఆర్...
Telangana - తెలంగాణ
బీజేపీని ఓడించడమే మా లక్ష్యం: చాడ వెంకట్ రెడ్డి
పొత్తుల కోసం ఎవరితోనూ సంప్రదించాల్సిన అవసరం లేదని.. ఒకవేళ ఎవరైనా అడిగితే ఆలోచిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. సీపీఐకి గట్టి పట్టున్న ఐదు స్థానాలతో పాటు హుస్నాబాద్లో బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. పార్టీ బలం ఉన్న ప్రతిచోట అభ్యర్థులను నిలబెడతామని.. మతోన్మాద బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని...
Telangana - తెలంగాణ
కమ్యూనిస్టులకు కేసీఆర్ హ్యాండ్.? కారణం ఏంటి?
రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా వ్యూహాలు వేయడం..అందులో సక్సెస్ అవ్వడం అనేది కేసిఆర్కు వెన్నతో పెట్టిన విద్య. మళ్ళీ తెలంగాణలో ముచ్చటగా మూడోసారి గెలవడమే లక్ష్యంగా ముందుకెళుతున్న కేసిఆర్..వ్యూహాత్మక ఎత్తుగడలతో దూసుకెళుతున్నారు. ఊహించని విధంగా 119 సీట్లకు 115 సీట్లలో అభ్యర్ధులని ఫిక్స్ చేసి ప్రత్యర్ధుల కంటే ముందున్నారు. అయితే 9 సీట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలని...
ముచ్చట
ఎడిట్ నోట్: అసలు ‘ఆట’ ఆరంభం.!
ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాలేదు..అయినా తెలంగాణ సిఎం కేసిఆర్ దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఊహించని విధంగా 119 స్థానాలకు గాను..115 స్థానాల్లో అభ్యర్ధులని ప్రకటించారు. ఓ 9 సిట్టింగ్ స్థానాల్లో మినహా మిగతా స్థానాల్లో పెద్దగా మార్పులు చేయలేదు. ఇక ప్రతిపక్షాల కంటే ముందే అభ్యర్ధులని ప్రకటించి ఎన్నికల రణరంగంలోకి దిగారు. అయితే...
ముచ్చట
ఎడిట్ నోట్: కారు ‘సీట్లు’ రెడీ.!
అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే బిఆర్ఎస్ అభ్యర్ధుల లిస్ట్ దాదాపు రెడీ అయిపోయింది. సిఎం కేసిఆర్..బిఆర్ఎస్ అభ్యర్ధుల పేర్లని ఖరారు చేసినట్లు సమాచారం. అక్కడక్కడ కొన్ని మార్పులు మినహా మిగతా నియోజకవర్గాల్లో దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. అయిట్ సుమారు 10-15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలని కేసిఆర్ పక్కన పెట్టినట్లు...
Telangana - తెలంగాణ
కేసీఆర్కు కమ్యూనిస్టుల డిమాండ్..ఆ సీట్లపైనే పట్టు.!
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్, కమ్యూనిస్టుల మధ్య పొత్తు ఉంటుందా? మునుగోడులో మొదలైన పొత్తు కొనసాగుతుందా? పొత్తు ఉంటే కేసిఆర్..కమ్యూనిస్టులకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు? అనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది. అయితే తెలంగాణలో ఒకప్పుడు కమ్యూనిస్టుల ప్రభావం బాగానే ఉండేది. కొన్ని సీట్లు కమ్యూనిస్టుల కంచుకోటలుగా ఉండేవి. కానీ తెలంగాణ వచ్చాక కమ్యూనిస్టుల ప్రభావం...
Telangana - తెలంగాణ
ఖమ్మంలో టీడీపీ యాక్టివ్..నష్టం ఎవరికి?
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి అయిపోయింది..అందులో ఎలాంటి డౌట్ లేదు.గత ఎన్నికల్లో రెండు సీట్లు గెలుచుకుని కనీసం ఉనికి చాటుకుంది. కానీ ఈ సారి ఆ పరిస్తితి లేదు. ఒక్క సీటు గెలుచుకునే బలం టిడిపికి లేదు..టిడిపి ఓటింగ్ దాదాపు బిఆర్ఎస్కు వెళ్ళగా, కొంత కాంగ్రెస్ వైపు కూడా వెళ్లింది. అయితే తెలంగాణలో టిడిపి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బాబు సైలెంట్ గేమ్..పొత్తుపై టీడీపీ స్టాండ్ ఫిక్స్.!
ఏపీ రాజకీయాల్లో ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు సైలెంట్ గా ఉంటున్నారు. ఎప్పుడైతే పవన్ వారాహి యాత్ర మొదలుపెట్టారో అప్పటినుంచి బాబు సైలెంట్ గా ఉంటున్నారు. అంతకముందు ప్రజల్లోకి వెళ్లారు..భారీ సభలు నిర్వహించారు. పవన్ ప్రజల్లోకి రాగానే బాబు సైలెంట్ అయ్యారు. అంటే ఇద్దరి మధ్య ఒక అండర్ స్టాండింగ్ ఉందా? లేదా? అనేది...
Latest News
దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళా మృతి..!
సాధారణంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం అతివేగం లేదా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చాలా మంది...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వివేకా హత్య కేసు.. బెయిల్ పొడిగించాలని కోర్టును ఆశ్రయించిన వైఎస్ భాస్కర్రెడ్డి
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి తన బెయిల్ను పొడిగించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన ఎస్కార్ట్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
లోకేష్ కి పేర్నినాని సవాల్.. సిట్టింగ్ జడ్జీతో విచారణకు సిద్దమా..?
చంద్రబాబు చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన...
Telangana - తెలంగాణ
తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో – KTR
తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో అంటూ మంత్రి KTR సెటైర్లు పేల్చారు. ప్రధాని మోదీ మహబూబ్ నగర్ పర్యటన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ బిజెపిని విమర్శిస్తూ ట్విట్ చేశారు....
వార్తలు
నాగార్జున కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్లు?
అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న 'నా సామిరంగ' సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అషిక రంగనాథ్, మిర్నా మీనన్ ఈ మూవీలో నాగార్జునకు జోడిగా కనిపించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన...