ipl 2022
ipl
IPL Retention : రిటైన్ ఆటగాళ్లు వీరే.. స్టార్ క్రికెటర్ల కు భారీ మొత్తం
ఐపీఎల్ 2022 కోసం రిటెన్షన్ ప్రక్రియా ముగిసింది. ఫ్రాంచైజీ లు స్టార్ ఆటగాళ్ల ను తమ జట్టు తో అట్టి పెట్టు కోవడానికి భారీ మొత్తం లో వెచ్చించాయి. అలాగే పలువురు స్టార్ ఆటగాళ్ల ను కూడా వదులుకున్నాయి. అయితే వారి ని మెగా వేలం లో కొనుగోలు చేసు అవకాశం ఉంది. అయితే...
Sports - స్పోర్ట్స్
ఐపీఎల్-2022 మెగా యాక్షన్.. ఏ జట్టు ఎవరిని రిటైన్ చేసుకోనున్నది.. రిటైన్ చేసుకోవడంతో ఎంత కోల్పోనున్నది
వచ్చే నెలలో ఐపీఎల్-2022 కోసం మెగా యాక్షన్ నిర్వహించడానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నది. ఇందుకోసం మంగళవారం (నవంబర్ 30) లోపు రిటైన్ చేసుకొనే క్రికెటర్ల జాబితాను సమర్పించమని కోరింది. ఇప్పటికే దాదాపుగా అన్ని ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకొనే ప్లేయర్లు జాబితాను ఖరారు చేశాయి. కానీ, రిటైన్ ప్లేయర్లపై ఫ్రాంచైజీలు అధికారిక ప్రకటన చేయలేదు.
ఐపీఎల్ 2022...
ipl
IPL 2022 : ఈ నెల 30 నే రిటెన్షన్ ప్రక్రియ
ఈ నెల 30 నే ఐపీఎల్ జట్ల ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ ఉంటుందని బీసీసీఐ అధికారులు తెలిపారు. నవంబర్ 30న సాయంత్రం 5 గంటల కు రిటెన్షన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ ను స్టార్ స్పోర్ట్స్ తో పాటు హాట్ స్టార్ లో ప్రత్యేక్ష ప్రసారం కానుంది. కాగ వచ్చే ఏడాది...
Cricket
క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్: ఐపీఎల్ 2022 షెడ్యూల్ ఫిక్స్..!
క్రికెట్ లవర్స్ కు మరో గుడ్ న్యూస్. ఐపీఎల్ 2022 షెడ్యూల్ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ ఇండియాలోనే జరుగుతునందని ఇటీవల నిర్వహకులు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో ఐపీఎల్ మెగా ఆక్షన్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో రానున్న వేసవిలో ప్రపంచం మొత్తం...
ipl
RCB అభిమానులకు గుడ్ న్యూస్! రేపు ఉదయం 9 గంటలకు ..
ఐపీఎల్ స్టార్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు తన అభిమానులకు శుభవార్త ను అందించాడానికి సిద్ధం అయింది. రేపు ఉదయం 9 గంటలకు అందరు రెడీ గా ఉండండి అంటూ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులు కు సూచించింది. అందరూ కూడా రేపు ఉదయం 9 గంటలకు నోటీఫికేషన్ పెట్టు...
sports
ఐపీఎల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : బీసీసీఐ కీలక ప్రకటన
ఐపీఎల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది బిసిసిఐ. ఐపీఎల్ 2022 సీజన్ ను మన ఇండియాలో ని నిర్వహిస్తామని బీసీసీఐ తాజాగా కీలక ప్రకటన చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ సన్మాన కార్యక్రమం లో బీసీసీఐ సెక్రటరీ జైషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐపీఎల్ 2022 టోర్నీపై కీలక ప్రకటన చేశారు బీసీసీఐ...
Cricket
యువ క్రికెటర్లకు గంభీర్ సూచనలు
టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ముస్తాక్ అలీ టోర్నమెంటు ఆడుతున్న యువ క్రికెటర్ల కు పలు సూచనలు చేశాడు. యువ ఆటగాళ్లు అందరూ కూడా ఈ ముస్తాక్ అలీ టోర్నమెంటు బాగా ఉపయోగించు కోవాలని అన్నాడు. జట్ల లక్ష్యం ట్రోఫి అందుకోవడమే ఉండాలని అన్నారు. కానీ వ్యక్తిగతం గా ప్రతి ఒక్కరు ఐపీఎల్...
sports
ఐపీఎల్ – 2022 లో రెండు కొత్త జట్లు ఫైనల్… కొనుగోలు చేసిన అదానీ గ్రూప్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో రెండు కొత్త జట్లు ఖరారు అయ్యాయి.ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ లో కొత్త జట్లుగా అహ్మదాబాద్, లక్నో జట్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇవాళ జరిగిన... ఇండియన్ ప్రీమియర్ లీగ్ బోర్డు సమావేశంలో ఈ రెండు జట్ల పేర్లు ఫైనల్ అయ్యాయి.
ఇక అహ్మదాబాద్ జట్టును అదానీ...
ipl
ఐపీఎల్ 2022లో అదనంగా చేరనున్న రెండు కొత్త టీమ్స్.. 6 నగరాలను షార్ట్లిస్ట్ చేసిన బీసీసీఐ..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో మరో రెండు కొత్త టీమ్లను చేర్చేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే 6 నగరాలను ఎంపిక చేసి వాటిని బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. అయితే ఆ 6 నగరాల్లో దక్షిణాది నగరాలు లేవు. ఉత్తరాదితోపాటు తూర్పు భారతదేశ ప్రాంతానికి చెందిన నగరాలను షార్ట్...
ipl
ఐపీఎల్ లో 2022 సీజన్ నుంచి ఆడనున్న 2 కొత్త జట్లు..? ఒక్కో జట్టు కనీస ధర రూ.2000 కోట్లకు పైమాటే ?
కోవిడ్ కారణంగా ఈ ఏడాది వేసవిలో జరగాల్సిన ఐపీఎల్ మధ్యలోనే వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. దీంతో ఈ టోర్నీ రెండో దశను సెప్టెంబర్ నెలలో నిర్వహించనున్నారు. అయితే వచ్చే ఏడాది ఎలాంటి ఆటంకాలు లేకుండా భారత్లోనే టోర్నీ జరుగుతుందని విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే 2022 సీజన్లో 8 కాకుండా 10 జట్లను...
Latest News
కెసిఆర్ ప్రభుత్వం పై విజయశాంతి సంచలన పోస్ట్..తెలంగాణ ప్రజలందరూ ఆయన కుటుంబమే !
సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత విజయ శాంతి మరోసారి విరుచుకుపడ్డారు. అవును 4 కోట్ల తెలంగాణ ప్రజలందరూ బీఆరెస్ చెబుతున్నట్లు కేసీఆర్ గారి కుటుంబ...
Telangana - తెలంగాణ
Today Gold Price : పసిడి ప్రియులకు గుడ్న్యూస్..స్థిరంగా బంగారం ధరలు..
Today Gold Price : తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త.. దేశంలో బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ...
Telangana - తెలంగాణ
వెదర్ అప్డేట్ : బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం
వాయువ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 29న ఏర్పడిన అల్పపీడనం బలపడింది. అల్పపీడనానికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు వరకు మేఘాలు విస్తరించి ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం రాగల 24 గంటల్లో...
Telangana - తెలంగాణ
‘నమో’ అంటే నమ్మించి మోసం చేయడం.. మోడీ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలంగాణలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మహబూబ్నగర్లో ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ నెల 28 టీటీడీ ఆలయం బంద్
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ ప్రకటన చేసింది. తిరుమలలో చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. 29వ తేదీ వేకువజామున ఉదయం 1:05...