ipl 2022
ipl
IPL 2022 : RCBపై గ్రాండ్ విక్టరీ..పంజాబ్ ఫ్లేఆఫ్స్ అసలు సజీవం
ఐపీఎల్ 2022 లో కీలకమైన మ్యాచ్ లో ఆర్సీబీ చిత్తుగా ఓడింది. పంజాబ్ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 9 వికెట్ల నష్టానికి 155 పరుగులే చేయగలిగింది. దీంతో ఆర్సీబీ పై పంజాబ్ 54 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. బెంగళూరు బ్యాటర్లలో గ్లెన్ మ్యాక్స్...
ipl
IPL 2022: ముంబై ఇండియన్స్ తొండాట.. పరువు కోసం పవర్ కట్!
ఐపీఎల్ 2022లో చెన్నై చాప్టర్ క్లోజ్ అయింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ అవకాశాలను చేజార్చుకున్న ముంబై చేతిలో చెన్నై ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 16 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ముంబై ఐదు వికెట్లను కోల్పోయి 14.5 ఓవరల్లో 103 పరుగులు చేసిన విజయం...
ipl
IPL 2022 : నేడు పంజాబ్ తో బెంగళూరు ఢీ..ప్లే ఆఫ్స్ కు చేరేనా !
ఐపీఎల్ 2022 లో భాగంగా ఇవాళ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే జరుగనుంది. ఇందులో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య 60 వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్ లో...
ipl
IPL 2022 : ముంబయి చేతిలో ఘోర ఓటమి..ఐపీఎల్ నుంచి CSK ఔట్..!
ఐపీఎల్ 2022లో చెన్నై చాప్టర్ క్లోజ్ అయింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ అవకాశాలను చేజార్చుకున్న ముంబై చేతిలో చెన్నై ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 16 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ముంబై ఐదు వికెట్లను కోల్పోయి 14.5 ఓవరల్లో 103 పరుగులు చేసిన విజయం...
ipl
IPL 2022 : నేడు ముంబైతో తలపడనునన్న చెన్నై..జట్ల వివరాలు ఇవే
ఐపీఎల్ 2022 లో భాగంగా ఇవాళ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే జరుగనుంది. ఇందులో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య 59 వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ముం...
ipl
IPL 2022 : అదరగొట్టిన మార్ష్, వార్నర్.. రాజస్థాన్పై దిల్లీ విజయం
రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 161 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే ఛేదించింది ఢిల్లీ క్యాపిటల్స్. మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ మిగతా బ్యాటర్లలో శ్రీకర్ భరత్ డకౌట్ కాగా... రిషబ్ పంత్ 13 పరుగులతో...
ipl
IPL 2022 : నేడు రాజస్థాన్ తో తాడోపేడో తేల్చుకోనున్న ఢిల్లీ..జట్ల వివరాలు ఇవే
ఐపీఎల్ 2022 లో భాగంగా ఇవాళ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే జరుగనుంది. ఇందులో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య 58 వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని Dr DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది.
జట్లఅంచనా :
Rajasthan Royals...
ipl
IPL 2022 : లక్నోపై గ్రాండ్ విక్టరీ.. ప్లేఆఫ్ చేరిన గుజరాత్
ఐపీఎల్ మెగా టోర్నీలో ప్లే ఆఫ్స్ కు ముందట లక్నోకు గుజరాత్ షాకిచ్చి... పాయింట్ల పట్టికలో టాప్ లోకి దూసుకెళ్లింది. ఫలితంగా ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్ల్లో తొమ్మిందింటిలో గెలిచి.. హార్ధిక్ సేన అధికారికంగా తొలి ప్లే ఆఫ్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. లక్నో తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్...
ipl
IPL 2022 : ఐపీఎల్ 15 ఏళ్ల చరిత్రలో ముంబయి చెత్త రికార్డు
కీలకమైన మ్యాచ్ లో కేకేఆర్ దుమ్ము రేపింది. ముంబైపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది కేకేఆర్. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో ముంబైనీ 17 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ చేసింది కేకేఆర్. దీంతో ముంబై కేకేఆర్ గ్రాండ్ విక్టరీ...
ipl
Ipl 2022 : ముంబైపై కేకేఆర్ గ్రాండ్ విక్టరీ..
కీలకమైన మ్యాచ్ లో కేకేఆర్ దుమ్ము రేపింది. ముంబైపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది కేకేఆర్. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో ముంబైనీ 17 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ చేసింది కేకేఆర్. దీంతో ముంబై కేకేఆర్ గ్రాండ్ విక్టరీ...
Latest News
ఏపీ సర్పంచ్ లకు బిగ్ షాక్..ఆ బాధ్యతలు తొలగింపు !
ఏపీలోని సర్పంచ్ లకు మరో షాక్ ఇచ్చింది జగన్ సర్కార్. గ్రామ సచివాలయాలను పంచాయతీల పరిధిలో చేర్చి, వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులపై తమకు అధికారాలు కల్పించాలన్న...
Telangana - తెలంగాణ
Telangana : రాష్ట్రంలో నేటి నుంచే టీచర్ల పదోన్నతులు, బదిలీలు
రాష్ట్రంలో టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీలతో పాటు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతికి అర్హులైన వారి జాబితా నేడు వెలువడనుంది. ఉపాధ్యాయ దంపతులను ఒకే చోటుకు బదిలీ...
Telangana - తెలంగాణ
రథసప్తమి స్పెషల్.. ఆ పుణ్యక్షేత్రాలకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
భక్తులకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త చెప్పింది. రథసప్తమి సందర్భంగా ఈ నెల 28న రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతామని ఆర్టీసీ...
Telangana - తెలంగాణ
తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి మరోసారి నిరసన సెగ.. సభ మధ్యలోనే !
తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి రాంపల్లిలో నిరసన సెగ తగిలింది. సభలో మల్లారెడ్డి మాట్లాడుతూ ఉండగానే ఓ నాయకుడు అడ్డుకున్నాడు. దీంతో మల్లారెడ్డి తన స్పీచ్ ను ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మంత్రి...
వార్తలు
పవన్ పై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..వాడు వాడి చెమట కంపు అంటూ !
శ్రీ రెడ్డి.. కాంట్రవర్సిటీ కేరాఫ్ అడ్రస్ గా మిగిలిన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ వివాదాలలో తలదూరుస్తూ పలు రకాల కామెంట్లు చేస్తూ బాగా వైరల్ అవుతూ ఉంటుంది. ఇక తెలుగులో అవకాశాలు లేకపోవడంతో...