KCR Government
Telangana - తెలంగాణ
కేసీఆర్ కీలక నిర్ణయం.. స్కూల్స్, కాలేజీ విద్యార్థినులకు సానిటరీ కిట్ల పంపిణీకి ఆదేశాలు
తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కూల్స్, కాలేజీ విద్యార్థినులకు సానిటరీ కిట్ల పంపిణీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో పంపిణీకి సర్కారు చర్యలు తీసుకోనుంది. దీంతో 8 నుంచి 12వ తరగతి విద్యార్థునులు లబ్ధిపొందనున్నారు.
ఇక ఈ కార్యక్రమం కోసం ఏకంగా రూ.69.52 కోట్లు ఖర్చు...
Telangana - తెలంగాణ
కేసీఆర్ ప్రభుత్వంపై సుప్రీం సీరియస్..ఏపీ ఉద్యోగులను పట్టించుకోరా !
తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ విద్యుత్ ఉద్యోగుల విభజన వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఆదేశాలు తెలంగాణ అమలు చేయలేదని సుప్రీంకోర్టుకు ఉద్యోగులు తెలిపారు. అయితే.. కోర్టు ఆదేశాలు ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారని తెలంగాణపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆంధ్ర నుంచి వచ్చిన వారికి పోస్టింగ్లు ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు అసహనం...
Telangana - తెలంగాణ
జగన్ కు బిగ్ షాక్..KRMBకి కేసీఆర్ ప్రభుత్వం ఫిర్యాదు
ఏపీ ప్రభుత్వం పై కేఆర్ ఎంబీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. కేఆర్ఎంబీ ఛైర్మన్కు 2 లేఖలు రాశారు ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ మురళీధర్. ప్రకాశం బ్యారేజీ దిగువన 2 ఆనకట్టల నిర్మాణ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తి చేసింది కేసీఆర్ సర్కార్. బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టులు చేపట్టరాదన్న రాష్ట్ర...
Telangana - తెలంగాణ
వైఎస్, చంద్రబాబు కన్నా కేసీఆర్ పాలన అద్భుతం – బండ్ల గణేష్
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్..సీఎం కేసీఆర్, ఆయన పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇటీవల బండ్ల గణేష్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ…వైఎస్, చంద్రబాబు కన్నా కేసీఆర్ పాలన అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ నీటి సమస్య లేకుండా.. కాళేశ్వరం ప్రాజెక్టు ను కట్టారని,...
Telangana - తెలంగాణ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది: మాణిక్యం ఠాకూర్
మే 6న వరంగల్ లో రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్.ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ లో రాహుల్ గాంధీ పాల్గొని సభ వేదికను గ్రౌండ్స్ ని సీనియర్ కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా మాణిక్యం ఠాకూర్ మాట్లాడుతూ..బంగారు తెలంగాణ పేరుతో...
Telangana - తెలంగాణ
వరి కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధం.. నేటి నుంచే శ్రీకారం
తెలంగాణ రాష్ట్రంలో రైతులు యాసంగి పండించిన వరి ధాన్యాన్ని సీఎం కేసీఆర్.. తమ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి నేటి నుంచే శ్రీకారం చేయనున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రోజు రాష్ట్రంలో పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వరి ధాన్యం కొనుగోలు చేయాలని...
Telangana - తెలంగాణ
వరి వేయని రైతులకు ఎకరానికి రూ. 10 వేలు ఇవ్వాలి : జీవన్ రెడ్డి డిమాండ్
సీఎం కేసీఆర్ మాటలు నమ్మి తెలంగాణ రైతులు మోస పోయారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. వరి వేస్తే.. ఉరి అని కేసీఆర్ చెప్పడంతో రాష్ట్రంలో చాలా మంది రైతులు వరి పంటను సాగే చేయలేదని అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో వారు గందరగోళ...
Telangana - తెలంగాణ
కేసీఆర్ సర్కార్ పై కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రశంసలు..సంక్షేమ పథకాలు అద్భుతం !
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశంసలు కురిపించారు. ఇవాళ జనగామ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో జనగామ కొత్త కలెక్టర్ ఆఫీస్ ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ... పరిపాలన...
వార్తలు
కరోనా ఎఫెక్ట్.. ఆచార్య వాయిదా
ఎక్కడో చైనాలో పుట్టి మనుషులను పిట్టల్లా రాలుస్తోంది కరోనా వైరస్. అది ప్రపంచ దేశాలకు విస్తరించి మానవాళిని గడగడలాడిస్తోంది. ప్రస్తుతం భారతేదశంలోని విస్తరించింది. తెలంగాణలోనూ పలువురికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసీఆర్ ప్రభుత్వం అనేక కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. దాదాపు మూడుగంటల పాటు ఉన్నత స్థాయి సమీక్షల అనంతరం...
Latest News
Bharat Jodo Yatra : నేటితో ముగియనున్న ‘భారత్ జోడో యాత్ర’
నేటితో 'భారత్ జోడో యాత్ర' ముగియనుంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జూడో యాత్ర' నేటితో ముగియనుంది. కాసేపట్లో శ్రీనగర్ లాల్చౌక్...
బ్యాంకింగ్
బ్యాంక్ కి వెళ్లి అకౌంట్ ఓపెన్ చెయ్యడానికి టైం లేదా..? అయితే ఇలా సేవింగ్స్ అకౌంట్ ని ఓపెన్ చేసేసుకోండి..!
ప్రతీ ఒక్కరికీ కూడా ఈరోజుల్లో బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఉద్యోగులకి అయినా వ్యాపారులకు అయినా సరే బ్యాంకు అకౌంట్ తప్పనిసరి. బ్యాంక్ అకౌంట్ ఉంటే లోన్స్ వస్తాయి. FDలపై ఎక్కువ మొత్తంలో వడ్డీ...
క్రైమ్
BREAKING : పెరూలో విషాదం..లోయలో పడ్డ బస్సు… 25 మంది మృతి
పెరూలో పెను విషాదం చోటు చేసుకుంది. రాజధాని లిమాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది.
ఈ దుర్ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర...
ఇంట్రెస్టింగ్
వైరల్ వీడియో: అక్రమ మద్యం కేసులో చిలుక జోష్యంపై ఆధారపడిన బీహార్ పోలీసులు..
బీహార్ పోలీసులు రామచిలుకను అరెస్ట్ చేశారు. అది కూడా అక్రమ మద్యం కేసులో.. అంటే చిలుక అక్రమ మద్యం విక్రయిస్తుందా ఏంటీ..? అది ఎలా జరుగుతుంది.. నిజానికి ఈ కేసులో చిలుక చేసిన...
వార్తలు
హాట్ లుక్స్ తో కసిగా కవ్విస్తున్న యాంకర్ అనసూయ..!
జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన అనసూయ .. ఈ షోలో దాదాపు 9 సంవత్సరాల పాటు నిరంతరాయంగా యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంది...