Madhya Pradesh

బిగ్ బ్రేకింగ్ : ముఖ్యమంత్రికి కరోనా.. రాష్ట్రంలో హై అలర్ట్..!

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయనే స్వయంగా వెల్లడించారు. "కరోనా లక్షణాలని అనుమానం రావడంతో పరీక్షలు చేసుకున్నాను. ఆ పరీక్షలో నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. నాతో వివిధ కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొన్న వారందరూ కోవిడ్ పరీక్షలు నిర్వహించుకోండి. ఇదే...

వాహ్‌.. 6 నెల‌ల పాటు శ్ర‌మిస్తే.. రూ.50 ల‌క్షల విలువ చేసే వ‌జ్రం దొరికింది..!

అదృష్టం అనేది జీవితంలో ఎవ‌రికైనా స‌రే ఒక్క‌సారే త‌లుపు త‌డుతుంది. అది కూడా భారీ మొత్తంలో లాభం క‌లిగేలా అదృష్టం వ‌రిస్తుంది.. అవును.. ఇప్పుడు చెప్ప‌బోయే వార్త‌ను వింటే మీరు కూడా అది నిజ‌మేన‌ని న‌మ్ముతారు. ఎందుకంటే... అత‌ను ఎన్నో రోజుల నుంచి తీవ్రంగా శ్రమించాడు. వ‌జ్రాల కోసం వెదికాడు. ఎట్ట‌కేల‌కు అదృష్టం వ‌రించింది....

10 ఏళ్ల బాలుడు.. 30 సెక‌న్ల‌లో రూ.10 ల‌క్ష‌ల‌ను బ్యాంకు నుంచి దోచుకెళ్లాడు..!

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని నీముచ్ జిల్లా జ‌వాద్‌లో షాకింగ్ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. 10 ఏళ్ల బాలుడు కేవ‌లం 30 సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే బ్యాంకులో రూ.10 ల‌క్ష‌ల‌ను దోచుకెళ్లాడు. ఈ సంఘ‌ట‌న అక్క‌డ సంచ‌ల‌నం సృష్టిస్తోంది. బ్యాంకులో అమ‌ర్చ‌బ‌డిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను ప‌రిశీలించిన మీద‌ట పోలీసులు షాక‌య్యారు. 10 ఏళ్లు బాలుడు ఎవ‌రూ చూడ‌కుండా అంత...

పెద్దల సమక్షంలో వింత పెళ్లి.. వరుడు ఒక్కడు.. వధువులిద్దరు!?

అవును.. మీరు చదువుతున్నది నిజమే. ఓ వరుడు ఇద్దరి వధువులకు తాళి కట్టి తన సొంతం చేసుకున్నాడు. ఇంకా ఈ వింత ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బేతుల్‌ జిల్లాలోని కెరియా గ్రామంకు చెందిన సందీప్‌ ఉకే అనే యువకుడు తను చదువుతున్న సమయంలో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అయితే ఈ...

ఆసియాలోనే అతి పెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్‌.. జాతికి అంకితం…

ఆసియాలోనే అతి పెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ప్ర‌ధాని మోదీ శుక్ర‌వారం జాతికి అంకితం చేశారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రేవా జిల్లాలో ఏర్పాటు చేసిన 750 మెగావాట్ల అల్ట్రా మెగా సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్‌ను ఆయ‌న వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ ప‌వ‌ర్ ప్లాంట్ మొత్తం 1590 ఎక‌రాల విస్తీర్ణంలో ఉంది. దీని వ‌ల్ల...

మూఢనమ్మకంతో 19 మందికి కరోనా అంటించిన బాబా.. చివరికి తాను కూడా.. ?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా తగ్గాలంటే వ్యాక్సిన్ వాడాలి, మందుబిళ్లలు వేసుకోవాలి కానీ దీనికి ఇప్పటి వరకు విరుగుడు కనుగొనలేదన్న విషయం తెలిసిందే.. అయితే ఏం చేయాలంటే ఈ వైరస్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి.. అంతే కాని బాబాల దగ్గరికి వెళ్లితే వ్యాధిలేని వారికి కూడా ఈ వైరస్ రావడమే కాదు.. యమలోకంలో కూడా...

బార్బర్ సేఫ్… కస్టమర్స్ బుక్!

కరోనా వైరస్ ఎంత తీవ్రమైంది... ఎంత సులువుగా అంటుకుంటుంది... అన్న విషయాలపై అవగాహనలేదనుకోవాలో... నిర్లక్ష్యం అనుకోవాలో లేక అంతకుమించి ఏమైనా అనుకోవాలో తెలియడం లేదు.. రోజూ వెలుగులోకి వస్తున్న కొన్ని విషయాలను చూస్తుంటే! ప్రశాంతంగా ఇంట్లో కూర్చోండయ్యా అంటే... ఏదో వంకన రోడ్డెక్కడం, ఖాళీగా ఉన్నాం కదా అని బార్బర్ షాపులో కూర్చోవడం చేశారు...

పల్లవి  IAS .. ఎంతపని చేశావమ్మా .. !

బాధ్యతగల పదవిలో ఉన్నా అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరోనా వైరస్ ని అరికట్టాలని ప్రభుత్వాలు నానా కఠినమైన నిర్ణయాలు తీసుకుని ప్రజలను అప్రమత్తం చేస్తుంటే, బాధ్యతారహితంగా కొంతమంది అధికారులు చేస్తున్న పనులు మొత్తం సమాజాన్ని డేంజర్ జోన్ లో పడేస్తున్నాయి. కరోనా వైరస్ వచ్చిన సందర్భంలో ఖమ్మం జిల్లా కి చెందిన ఒక...

నిన్న మాస్కెందుక‌న్నాడు.. నేడు ఐసొలేషన్ వార్డులో పడ్డ టిక్ టాక్ స్టార్

క‌రోనా వైర‌స్‌.. ఎప్పుడు.. ఎలా.. ఎవ‌రిని కాటేస్తుందో చెప్పాలేని ప‌రిస్థితి. ఇప్ప‌టికే వేల మందిని క‌బ‌ళించిన క‌రోనా.. రోజురోజుకు వేగాన్ని పెంచుకుంటూ పోతోంది. ఈ మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డానికి ప్ర‌పంచ‌దేశాలు దీంతో యుద్ధానికి దిగాయి. అయిన‌ప్ప‌టికీ క‌రోనా కేసులు, మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అందుకే అధికారులు వ్య‌క్తిగ‌త దూరం పాటించాలి.. త‌గిన జాగ్ర‌త్త‌లు...

జగన్ తరవాత CM కుర్చీ మీద రికార్డు కొట్టబోతోంది ఇతనే ??

మధ్యప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన జ్యోతిరాదిత్య సింథియా కాంగ్రెస్ హైకమాండ్ కి షాక్ ఇచ్చి ప్రధాని మోడీ తో భేటీ అయ్యారు. జ్యోతిరాదిత్య సింథియా కి దాదాపు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే సభ్యులు మద్దతు తెలుపుతున్నారు. దీంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అటు ఇటు గా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని...
- Advertisement -

Latest News

వెదర్‌ అప్డేట్‌ : బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

వాయువ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్‌ 29న ఏర్పడిన అల్పపీడనం బలపడింది. అల్పపీడనానికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు వరకు మేఘాలు విస్తరించి ఉన్నాయని వాతావరణ కేంద్రం...
- Advertisement -

‘నమో’ అంటే నమ్మించి మోసం చేయడం.. మోడీ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌

ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలంగాణలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు...

శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. ఈ నెల 28 టీటీడీ ఆలయం బంద్‌

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ ప్రకటన చేసింది. తిరుమలలో చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. 29వ తేదీ వేకువజామున ఉదయం 1:05...

ఈ సభకు విచ్చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు : పవన్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నేడు నాల్గవ విడత వారాహి విజయయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డలో పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర సభలో జనసేన, టీడీపీ శ్రేణులు...

ప్రధాని పసుపు బోర్డు ప్రకటన.. బీజేపీ శ్రేణుల సంబరాలు

తెలంగాణకు పసుపు బోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు నీళ్లతో ప్రధాని మోదీ, ఎంపీ ధర్మపురి అరవింద్ కు...