Madhya Pradesh

జగన్ తరవాత CM కుర్చీ మీద రికార్డు కొట్టబోతోంది ఇతనే ??

మధ్యప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన జ్యోతిరాదిత్య సింథియా కాంగ్రెస్ హైకమాండ్ కి షాక్ ఇచ్చి ప్రధాని మోడీ తో భేటీ అయ్యారు. జ్యోతిరాదిత్య సింథియా కి దాదాపు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే సభ్యులు మద్దతు తెలుపుతున్నారు. దీంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అటు ఇటు గా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని...

న్యూఇయర్‌ వేడుకల్లో విషాదం.. లిఫ్ట్ కూలి ఆరుగురి దుర్మరణం

న్యూఇయర్‌ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఓ బిల్డింగ్‌కు ఏర్పాటు చేసిన తాత్కాలిక లిఫ్ట్ కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇండోర్‌లోని పాటల్‌పానీలో జరిగిందీ దుర్ఘటన. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఇండోర్‌కు 25...

బాలుడ్ని పోలీసులు కొట్టడంపై సీఎం సీరియస్.. వైరల్ వీడియో…!

మధ్యప్రదేశ్ లోని దామోలో పోలీసులు బాలుడిని కొట్టినట్లు చూపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ విచారణకు ఆదేశించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. దీనికి సంబంధించి ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెన్షన్‌లో సస్పెండ్ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. వీడియోలో, సాదాసీదా దుస్తులు ధరించిన వ్యక్తి ఇతర సిబ్బందితో కలిసి అర్ధ...

రైతు పొలంలో పండించిన ఉల్లిపాయల చోరీ..! వేర్లతో సహా తవ్వి తీసుకెళ్లారు..!

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉల్లిపాయల ధరలు ఎలా మండిపోతున్నాయో అందరికీ తెలిసిందే. కొన్ని చోట్ల కేజీ ఉల్లిపాయల ధర రూ.100కు పైగానే పలుకుతోంది. దీంతో ఆయా రాష్ర్టాల ప్రభుత్వాలు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు తక్కువ ధరలకే ఉల్లిపాయలను విక్రయిస్తున్నాయి. అయితే ఓ వైపు పరిస్థితి ఇలా ఉంటే.. మరోవైపు ఓ రైతు తన...

బ్రిటీష్‌ అధికారి నిర్మించిన శివాలయం ఎక్కడుందో తెలుసా?

మతం, ప్రాంతం అన్నీ మనం ఏర్పర్చుకున్నవే. ఒకప్పుడు భూమి మీద ఉన్న ఏడు ఖండాలు కలిసి ఉండేవనేది సత్యం. అలాగే భగవంతునికి ఇలాంటి పరిమితులు ఉండవు కదా! ఈ ప్రపంచంలో ఉన్న రూపాలన్నీ ఆయనవే! ఈ లోకంలోని మనుషులంతా ఆయన భక్తులే! అందుకు ఉదాహరణగా నిలుస్తున్న ఒక జరిగిన గాథ గురించి తెలుసుకుందాం.... 1879 సంవత్సరంలో..బ్రిటీష్‌వారు...

మానవ మృగం.. కన్నకూతురికి మత్తుమందిచ్చి ఏడాదిగా..

సమాజానికి తలవంపులు తెస్తూ కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. మానవ సంబంధాలకే మాయని మచ్చగా నిలిచిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రం శివపూర్‌లో వెలుగుచూసింది. శివపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి భార్య, మగ్గురు ఆడపిల్లలు. వీరి పెద్ద కుమార్తెకు 16 ఏళ్లు. భర్త ప్రవర్తన నచ్చక అతని భార్య పుట్టింటికి...

గుజరాత్, మధ్యప్రదేశ్ లో భార్యలను ఇంకా అద్దెకు ఇస్తున్నారా…?

సమాజం ఆధునికత వైపుకి అడుగులు వేస్తుంది... ఆటవిక సమాజం నుంచి బయటకు వస్తున్నారు ప్రజలు. అభివృద్ధి వైపు, స్మార్ట్ ఫోన్ వైపు పరుగులు పెడుతున్నారు. తమకు ఉన్న అలవాట్లను కూడా ప్రజలు దూరం చేసుకుని సమాజానికి తగినట్టు జీవించడం మొదలుపెట్టారు. మానవ సంబంధాలకు విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే కొన్ని కొన్ని పనులు చేస్తే...

పిల్ల‌లు కోడిగుడ్ల‌ను తింటే పెద్ద‌వార‌య్యాక మ‌నుషుల‌ను తింటారట‌.. ఆ నేత త‌లతిక్క వ్యాఖ్య‌లు..!

బీజేపీ నాయ‌కుల‌కు అర్థం ప‌ర్థం లేని, మ‌తి చ‌లించిన వ్యాఖ్య‌లు చేయ‌డం కొత్తేమీ కాదు. గ‌తంలో ఆ పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు త‌ల తిక్క వ్యాఖ్య‌లు చేసి నాలుక క‌రుచుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. కోడిగుడ్ల‌ను తింటే మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. పెద్ద‌లే కాదు, పిల్ల‌ల‌కూ కోడిగుడ్ల‌ను తినిపించ‌డం వ‌ల్ల వారికి సంపూర్ణ పోష‌ణ...

వీడియో: అదుపు తప్పి నదిలో పడ్డ కారు.. చిన్నారిని బయటకు తీసి విసిరేసిన వ్యక్తి

ఓ కారు అదుపుతప్పి నదిలో పడిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. మధ్యప్రదేశ్ లోని నివారీ జిల్లా, ఓర్చాలో ఓ బ్రిడ్జి మీదుగా ప్రయాణిస్తోన్న ఓ కారుకు ఎదురుగా ఆటో వచ్చింది. దీంతో దాన్ని తప్పించే ప్రయత్నంలో కారు నడుపుతున్న వ్యక్తి కారుపై నియంత్రణ కోల్పోవడంతో అది నదిలో పడింది. నది పెద్దగా లోతు...

తప్పతాగి పట్టాలపై పడుకున్నాడు.. మీద నుంచి మూడు రైళ్లు వెళ్లినా…

మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటన అందరిని షాక్ కి గురించేస్తోంది. ఈ ఘటన వివరాలు తెలుసుకున్న తరువాత వామ్మో వీడికి సుడి మాములుగా లేదుగా అనకుండా మానరు. బహుశా ఈ ఏటి మేటి సుడిగాడు మనోడే అని ఘంటాపథంగా చెప్పవచ్చు.సరే మీ ఆత్రుతకి కళ్ళెం పెట్టి అసలు విషయంలోకి వెళ్తే... మధ్యప్రదేశ్ లోని అశోక్...
- Advertisement -

Latest News

Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..

Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష...
- Advertisement -

అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...

ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’

హిట్ ప్లాఫ్​లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్​గా ఉండేలా...

AP : KGBV పార్ట్‌ టైమ్ PGTల జీతాలు భారీగా పెంపు

జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ మరో కీలక నిర్నయం తీసుకుంది. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ పీజీటీల జీతాలను ప్రభుత్వం భారీగా పెంచింది రూ. 12,000 నుంచి రూ....

ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్‌ నమోదు

రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు....