mlc elections

జగన్‌ కు బిగ్‌ షాక్‌..ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాలంటీర్ల పాత్ర ఉండకూడదని ఆదేశాలు !

జగన్ సర్కార్ కు మరో బిగ్ షాక్ తగిలింది.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాలంటీర్ల పాత్ర ఉండకూడదని కేంద్ర ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ఏపీలో త్వరలోనే జరిగే గ్రాడ్యయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రామ మరియు వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాత్ర ఉండకూడదని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ ఎంకే మీనా...

ఎమ్మెల్సీ వార్..బీజేపీకి టీడీపీనే ప్లస్?

సాధారణంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలని ప్రధాన రాజకీయ పార్టీలు పెద్దగా పట్టించుకోవు...ఏదో అప్పుడప్పుడు పోటీలో దిగుతాయి తప్ప...గెలుపోటములని పెద్దగా లెక్క చేయవు. అసలు వీటిపై పెద్దగా దృష్టి పెట్టరు కూడా. అయితే ఏపీలో రాజకీయం ఇప్పుడు అలా లేదు...ప్రతి దానిలోనూ పై చేయి సాధించాలని అధికార వైసీపీ చూస్తుంది...ఇక వైసీపీకి పోటీగా...

BREAKING : మార్చి 24న ఏపీలో ఆ స్థానానికి ఉప ఎన్నిక..షెడ్యూల్ విడుదల

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కానుంది. కాసేపటి క్రితమే ఏపీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్ ను విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఇటీవలే మృతి చెందిన ఎమ్మెల్సీ కరీమున్నీసా స్థానాన్ని భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ ను...

2021 రౌండప్: ఎన్నికల్లో గెలుపోటములు.. మారిన రాజకీయం తీరు

2021లో జరిగిన ఉప ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర సమితికి మోదాన్నిఖేదాన్ని మిగిల్చాయి. ఎన్నికలు జరిగిన ఒక స్థానాన్ని నిలబెట్టుకోగా మరో స్థానంలో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఏడాది మొదట్లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయంతో ప్రారంభించిన అధికార పార్టీ ఆఖరులో మాత్రం ఘోర ఓటమితో కంగుతిన్నది. అయితే, పట్టభద్రు ఎన్నికల్లో పట్టు నిలుపుకోవడం,...

క్యాంపు పాలిటిక్స్: షేక్ అవుతున్న ‘కారు’

తెలంగాణ రాజకీయాల్లో తొలిసారి టీఆర్ఎస్ పార్టీలో వణుకు మొదలైనట్లు కనిపిస్తోంది. ఉద్యమ సమయంలో గానీ..ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక గానీ టీఆర్ఎస్ ఎప్పుడు ప్రత్యర్ధులకు పెద్దగా భయపడలేదనే చెప్పాలి. అసలు ప్రత్యర్ధులని టీఆర్ఎస్ వణికిస్తూ వస్తుంది. అధికారంలోకి వచ్చాక మరింతగా టీఆర్ఎస్‌, ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తుంది. ఎప్పుడు కూడా ఓటమి విషయంలో టీఆర్ఎస్ భయపడిన...

ఖమ్మంలో కారుకు ‘లోకల్’ సెగ.. సీనియర్లు దెబ్బ వేస్తారా?

తెలంగాణలో రాజకీయం రోజురోజుకూ మారిపోతుంది. అధికార టీఆర్ఎస్‌కు వ్యతిరేక పవనాలు వీయడం మొదలైపోయాయి. ఒక వైపు కాంగ్రెస్, మరో వైపు బీజేపీలు టీఆర్ఎస్‌ని దెబ్బకొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇదే సమయంలో సొంత పార్టీలో ఉండే అసంతృప్తి కూడా టీఆర్ఎస్‌కు మైనస్ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవుల విషయంలో టీఆర్ఎస్‌లో రచ్చ నడుస్తోంది. పదవులు దక్కనివారు...

కేసీఆర్ పై ఈటెల సంచలన వ్యాఖ్యలు…. ఆరిపోయే దీపం అంటూ…

హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీ పార్టీతో పాటు ఈటెల రాజేందర్ జోష్ మీద ఉన్నారు. సందు దొరికితే టీఆర్ఎస్ పార్టీతో పాటు కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధింస్తున్నారు. తాజాగా మరోసారి ఈటెల రాజేందర్, కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆరిపోయే దీపం అంటూ విమర్శించారు. తెలంగాణలో బీజేపీ పార్టీకి తిరుగు...

చక్రం తిప్పుతున్న ఈటల! ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు భారీ షాక్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా టీఆర్‌ఎస్‌కు గుబులు రేపుతున్నది. హుజూరాబాద్ ఫలితం పునరావృతమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఇందుకు కారణంగా తెలుస్తున్నది. నామినేషన్లకు ఉపసంహరణకు మరికొన్న గంటలే సమయం ఉండటం, రవీందర్ సింగ్ అజ్ఞాతం వీడకపోవడంతో టీఆర్‌ఎస్ శిబిరంలో...

తెలంగాణలో అమలయ్యేది భారత రాజ్యాంగమా…? కల్వకుంట్ల రాజ్యాంగమా…? టీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి ఫైర్

టీఆర్ఎస్ పార్టీపై టీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి ఫైరయ్యారు. నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు వేస్తున్న సందర్భంలో రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలి నామినేషన్‌ పత్రాలను తెరాస శ్రేణులు చించివేయడంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. నిన్న జరిగిన ఘటనలపై ట్విటర్​​ వేదికగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరం...

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ ప్ర‌క‌ట‌న‌

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబ‌ర్ 10 న ఎమ్మెల్సీ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్ప‌టి కే సిద్ధం అయింది. పోటీ లో ఉండే అభ్య‌ర్థుల‌ను కూడా ప్ర‌క‌టించింది. తాజా గా కాంగ్రెస్ పార్టీ కూడా త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. ఖ‌మ్మం నుంచి నాగేశ్వ‌ర్ రావు ను...
- Advertisement -

Latest News

బీజేపీలో ఎవరూ చేరేలా లేరని ఈటలకు అర్థమైంది : హరీశ్‌రావు

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ,...
- Advertisement -

హామీలపై కర్ణాటక సర్కార్ తొలి అడుగు.. మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం పక్కా

ఇటీవలే కొలువుదీరిన కర్ణాటక సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కసరత్తు చేస్తోంది. కన్నడ నాట ఎన్నికల్లో హస్తం నేతలు ఐదు ప్రధాన హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీల అమలుపై ప్రజల్లో ఆసక్తి...

ఆయన హామీతో.. గంగానదిలో పతకాలు పడేయటంపై వెనక్కి తగ్గిన రెజ్లర్లు

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్​కు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా రెజర్లు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు న్యాయం చేయకపోవడం.. కనీసం ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం...

ఏఐపై ఎలాన్ మస్క్ ఆరోపణలపై మెటా స్ట్రాంగ్ రియాక్షన్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆరోపిస్తూ ఎలాన్‌ మస్క్‌ సహా పలువురు టెక్‌ రంగ నిపుణులు గత కొద్ది నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం...

‘రూ.2వేల నోటు ఉపసంహరణకు RBIకి నో పవర్స్’.. పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్

రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణపై దిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిల్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రజనీశ్ భాస్కర్ గుప్తా అనే...