Nara Lokesh

సీఎం జగన్ నాటకాలకు యువత బలి :లోకేష్

ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ సంక్షేమ పథకాలను చెప్పినట్లు అమలు చేస్తూ ప్రజల చేత మంచి నాయకుడని పేరు తెచ్చుకున్నాడు. కానీ కొన్ని విషయాలలో వైసీపీ ఫెయిల్ అయిందంటూ సొంత పార్టీ నేతలే ఊపుకుంటుంటే, ప్రతిపక్షాలు మాత్రం జగన్ అస్సలు సీఎంగా అనర్హుడని, అస్సలు ప్రజలకు చేసింది ఏమీ లేదంటూ విమర్శిస్తున్నారు. తాజాగా టీడీపీ...

దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోంది : లోకేష్

దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోంది అని విమర్శలు చేశారు నారా లోకేష్.ఇవాళ దిశ యాప్ పై నారా లోకేష్ స్పందించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోందని నారా లోకేష్ ఆరోపించారు. 'మహిళలు వేసుకోవాల్సిన యాప్ ను పురుషుల మొబైల్ లో బలవంతంగా డౌన్లోడ్ చేయించడం...

దక్షిణ భారతదేశ బీహార్ గా ఏపీ : నారా లోకేష్

వైసీపీ పాలనలో దక్షిణ భారత బీహార్ గా ఏపీ మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ ను టీడీపీ బృందం కలిసింది. అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామన్నారు. ప్రతిపక్షాలపై సీఎం...

జగన్ ప్రభుత్వ అండదండలతోనే దళితులపై దమనకాండ : నారా లోకేష్

రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దల ప్రోద్భలంతోనే దళితులపై వరుసగా దాడులు కొనసాగుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. అరాచకశక్తులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ అలసత్వమే దీనికి నిదర్శనమని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురంలో నిప్పుల కోటేశ్వరరావు కుటుంబంపై వైసీపీకి చెందిన ముత్తారెడ్డి దాడికి పాల్పడటం దారుణం అన్నారు. ఈ...

ఏపీలో తాలిబాన్ రాజ్యం నడుస్తోంది -నారా లోకేష్

పుంగనూరులో దళితనేతపై చిత్రహింసలు హేయం అన్నారు నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు వైసిపి ప్రైవేటుసైన్యంలా మారిపోయి ప్రతిపక్షపార్టీ నాయకులు, కార్యకర్తలపై తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ప్రత్యేకించి పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆటవిక పాలన సాగిస్తున్నారని ఆగ్రహించారు. ఎటువంటి కేసులేని టిడిపి దళితనేత, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఎస్సీ సెల్...

సీఎం జ‌గ‌న్ మాన‌సిక ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రం : నారా లోకేష్‌

పిచ్చి జ‌గ‌న్ మాన‌సిక ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌ర‌స్థాయికి చేరింద‌ని, గ‌వ‌ర్న‌ర్ త‌క్ష‌ణ‌మే జోక్యం చేసుకుని, కేంద్రానికి నివేదిక పంపాల‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న మీడియాకి ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రోజుకో త‌ప్పుడు కేసు పెడుతోన్న సిఎం...

నువ్వు ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్ బ్రదర్ – నారా లోకేష్

నువ్వు ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్ బ్రదర్ అంటూ సీఎం జగన్‌ పై నారా లోకేష్ సెటైర్లు పేల్చారు. కక్ష సాధింపు కి మానవ రూపం జగన్ అని... పిచ్చి కి లండన్ మందులు వాడుతున్నట్టేనని చురకలు అంటించారు. కక్ష సాధింపు తగ్గడానికి ఏ అమెరికా మందులో వాడితే మంచిది. జగన్ తెచ్చిన పిచ్చి...

చంద్రబాబు, లోకేష్ కాంగ్రెస్ తో ఆడుతున్న కుమ్మక్కు రాజకీయం : కాసాని

తెలంగాణ టీడీపీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీకి నిరాకరించినందునే పార్టీకి, అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మనస్తాపంతోనే టీడీపీకి రాజీనామా చేస్తున్నానని, లేఖను చంద్రబాబుకు పంపించానని తెలిపారు. అంతేకాకుండా.. చంద్రబాబు, లోకేష్ కాంగ్రెస్ తో ఆడుతున్న కుమ్మక్కు రాజకీయమే దీనికి కారణం. పరోక్షంగా...

లోకేష్ కి రాజకీయనేత లక్షణాలు లేవు : విజయసాయిరెడ్డి

వైసీపీ నాలుగున్నర ఏళ్ల పాలనలో చేపట్టిన సామాజిక సాధికారిక గురించి ప్రజలకు వివరించే కార్యక్రమమే ఈ యాత్ర అని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 175 నియోజకవర్గాల్లో ఈ యాత్ర జరుగుతుందని వైసీపీ పెత్తందారుల పార్టీ కాదని ప్రజల పార్టీ అంటూ తెలిపారు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య...

చంద్రబాబుకు ప్రాణహానీ ఉంది.. వైసీపీ నేతలే చెబుతున్నారు : నారా లోకేష్

చంద్రబాబుకు ప్రాణహానీ ఉందని.. ఆ విషయాన్ని స్వయంగా అధికార వైసీపీ నేతలు చెబుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబును ములాఖత్ లో కలిసిన తరువాత ఆయన స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మా కుటుంబం ప్రమేయం లేదన్నారు. టీడీపీ అధికారంలో...
- Advertisement -

Latest News

UPI చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం!

ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ లావాదేవీల హవా నడుస్తోంది. రూపాయి నుంచి కోట్ల వరకూ అంతా ఆన్​లైన్​లోనే బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఇంటర్నెట్. ఈ నేపథ్యంలో...
- Advertisement -

కమలాపూర్‌లో పీఎస్‌లో కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

కమలాపూర్‌లో పోలీస్ స్టేషన్​లో బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్‌ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఎంపీడీవో ఫిర్యాదుతో కమలాపూర్‌ పీఎస్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో కేసు...

ఏపి లో మళ్లీ వైసీపీ గెలుపు ఖాయం

- చేతులెత్తిసిన రాబిన్ శర్మ team - ఓటమిని ముందుగానే నిర్ధారించడoతో అంతర్మధనoలో పడ్డ చంద్రబాబు,లోకేష్ - కనీసం ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైన సీట్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేయండి - రాబిన్ శర్మను అభ్యర్థించిన నారా...

పలు ప్రైవేటు సంస్థలు రేపు సెలవు ఇవ్వడం లేదని ఫిర్యాదులు

తెలంగాణ శాసనసభ ఎన్నికల సమరం తుదిఘట్టానికి చేరుకుంది. గురువారం రోజున రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఓటింగ్ ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల అధికారులు...

చపాతీ పిండి కలపడానికి కూడా శాస్త్రం ఉందని మీకు తెలుసా..?

రోజుకు ఒక్కసారైనా చపాతీ లేదా రోటీ కావాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రతిరోజూ వంటగదిలో పిండి కలపడం తప్పు కాదు. ఇంట్లో ఇంకా ఎన్నో పనులు లేక ఆఫీస్,...