మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంతపురి కాలనిలో నివసిస్తున్న సాయి చరణ్, సమీనా భాను దంపతులు 2016 సంవత్సరంలో పెద్దలను ఎదిరించి మతాంతర వివాహం చేసుకున్నారు. ఇన్ని రోజులు చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఉన్నట్టుండి ఏమి జరిగిందో తెలియదు కానీ గతకొన్ని రోజులుగా వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయి. కాగా, రెండురోజుల క్రితం సమీనా భాను ఉరి వేసుకొని ఆత్మహత్యచేసుకుంది. అయితే భర్త వేదింపులే దీనికి కారణమని అతనిని కఠినంగా శిక్షించాలని సమీనా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు పి.వో. డబ్ల్యూ సంధ్య ఆధ్వర్యంలో మృతురాలి బంధువులు మల్కాజిగిరి పోలీసులను కలిసి మృతురాలు సమీనా భాను కేసులో వేగంగా దర్యాప్తు చేసి ఆమె భర్త సాయి చరణ్ తో పాటు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ప్రేమించి పెళ్లాడింది…మరణించింది..!
-
Next article
Read more RELATEDRecommended to you
చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రీయింబర్స్మెంట్ చేస్తాం : చంద్రబాబు
ఉద్యోగులు, పింఛనర్లకు ఒకటో తేదీనే జీతాలు పడేలా చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం...
Ganesh -
IPL 2024 :ముంబై బ్యాటర్ల విఫలం.. లక్నోకి స్వల్ప టార్గెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు ముంబై...
Ganesh -
కూటమి మానిఫెస్టో అరచేతిలో వైకుంఠం చూపించింది పేర్ని నాని సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి రిలీజ్ చేసిన మేనిఫెస్టోపై పేర్ని నాని సైటైర్లు...
Ganesh -