రేవంత్ – జానా వెనకంజ…

-

తెలంగాణఎన్నికల్లో అందరి చూపు కొడంగల్,  కూకట్ పల్లిపై ఉన్న వేళ..నేటి కౌంటింగ్ లో  విచిత్రమైన ఫలితాలోస్తున్నాయ

రేవంత్ రెడ్డి, జానా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, గీతా రెడ్డి,  డీకే అరుణ, జీవన్ రెడ్డి సహా పలువురు వెనుకంజలో ఉన్నారు…

కూకట్లపల్లి నియోజకవర్గంలో తెరాస 2000 ఓట్ల మెజార్టీతో దూసుకెళ్తోంది. సుహాసిని గెలుపుకోసం పరితపించిన వారికి ఇది కాస్త మింగుడు పడని విషయంగా పేర్కొనవచ్చు…

Read more RELATED
Recommended to you

Latest news