తెలంగాణ తొలి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ కలకత్తా హైకోర్టు సీజేగా బదిలీ కానున్నారు. కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ డీకే గుప్తా డిసెంబర్ 31న పదవీ విరమణ చేయడంతో ఆ స్థానాన్ని రాధాకృష్ణన్ తో భర్తీ చేయనున్నట్లు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంగన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల వ్యవధిలోనే ఆయన బదిలీ కావడం న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా వ్యవహరించే అవకాశమున్నట్లు సమాచారం.
తెలంగాణ సీజే బదిలీ…
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ముస్లిం లే ఎక్కువ కండోమ్స్ వాడుతారు : ఒవైసీ
ముస్లింలను ఉద్దేశించిన ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం...
Anji N -
T20WC: ఈ నలుగురికి మొండిచేయి?
T20 World Cup 2024: త్వరలో జరిగే T20WCకు జట్టును ఎంపిక...
ఈ సహజమైన ఎయిర్ కూలర్తో 65 శాతం కరెంట్ బిల్లు సేఫ్
ఎండాకాలం అందరి ఇళ్లలో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతుంది. ఫ్యాన్లు, ఏసీలు,...