T 20 world cup : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. మార్పులు లేకుండా బరిలోకి ఇండియా

-

టి20 ప్రపంచ కప్ పోరులో భాగంగా ఇవాళ టీమిండియా మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అబుదాబి వేదికగా జరుగుతుండగా… కాసేపటి క్రితమే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ ముగిసింది. అయితే ఇందులో గెలిచిన న్యూజిలాండ్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ కు దిగనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

భారత్ (ప్లేయింగ్ ఎలెవన్): ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(సి), రిషబ్ పంత్(డబ్ల్యూ), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(సి), జేమ్స్ నీషమ్, డెవాన్ కాన్వే(w), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్

Read more RELATED
Recommended to you

Latest news