ఐనవోలు మండలం గర్మిల్లపల్లి గ్రామంలో ఈరోజు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ మహిళా సంఘాలు, మహిళా భవనం మంజూరు చేయాలని కోరగా.. మహిళా సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గర్మిల్లపల్లిలో పర్యటించిన ఎమ్మెల్సీ కడియం
By Naga Babu
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఎమ్మెల్సీ ఉపఎన్నికలో పోలింగ్ నమోదు ఎంత శాతం అయ్యిందంటే ..?
ఉమ్మడి ఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యు యేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో 72.44శాతం పోలింగ్ నమోదైందని...
Ganesh -
మూడు రోజుల కస్టడీకి ఏసీపీ ఉమామహేశ్వరరావు
సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఏసీపీ ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించిన...
Ganesh -
ఈవీఎం ధ్వంసం కేసు..ఎట్టకేలకు అజ్ఞాతం వీడిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి
ఈవీఎం ధ్వంసం కేసు తర్వాత అండర్ గ్రౌండ్లోకి వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి...
Ganesh -