మియాపూర్ డివిజన్లోని సుభాష్ చంద్రబోస్ నగర్కు చెందిన కొంతమంది BJP కార్యకర్తలు TRS పార్టీలో చేరినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని, BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, రాష్ట్ర నాయకులు యోగానంద్ అన్నారు. TRSపార్టీ కార్యకర్తలనే BJP కార్యకర్తలుగా చెప్పి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలోBJP డివిజన్ అధ్యక్షులు ఉన్నారు.
రంగారెడ్డి : ఆ వార్తలు అవాస్తవం
By Naga Babu
-
Previous article
Next article