గంభీరావుపేట మండలంలోని భీముని మల్లారెడ్డి పేటకు మంగళవారం మంత్రి కేటీఆర్ రానున్నారు. మాఘ అమావాస్య సందర్భంగా వీరాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతంరం గ్రామంలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ, సీసీ రోడ్డు, గ్రంథాలయ భవనం, ఆలయంలో మండపం నిర్మాణాలకు భూమి పూజ చేస్తారని సర్పంచి మహేశ్వరి తెలిపారు.
కరీంనగర్ : నేడు మంత్రి కేటీఆర్ రాక
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...