నేడు మెదక్‌కు రేవంత్ రెడ్డి రాక

-

revanth reddy

పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఆలిండియా మైనారిటీ సెల్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ థామస్ నేడు మెదక్ చర్చికి రానున్నట్టు డిసిసి అధ్యక్షులు తిరుపతిరెడ్డి తెలిపారు. ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, గీతారెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఇతర ప్రముఖులు రానున్నారని తెలిపారు. కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు

Read more RELATED
Recommended to you

Latest news