పెగాసెస్ వ్యవహారంపై ఏపీ పాలిటిక్స్ తిరుగుతున్నాయి. మమతా బెనర్జీ ఆరోపణలపై సభలో చర్చ జరగాలంటూ… వైసీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తమ్మినేనికి టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. పెగాసిస్ వ్యవహారంపై సభలో చర్చించడం సరికాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. పెగాసెస్ స్పెవేర్ ను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదని మాజీ డీజీపీ సవాంగ్ స్పష్టం చేశారని.. అవాస్తవాలను సభలో చర్చించడం విడ్డూరంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. సభా గౌరవం కాపాడాలంటూ లేఖలో కోరారు టీడీపీ ఎమ్మెల్యేలు. గతంలో పార్లమెంట్ లో పెగాసెస్ స్పైవేర్ పై చర్చ అవసరం లేదని విజయసాయిరెడ్డి చెప్పారంటూ లేఖలో టీడీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. అంతకు ముందు ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులను ఒక రోజు సస్పెండ్ చేశారు స్పీకర్. సభలో ప్రశ్నోత్తారాలు జరుగుతున్న సమయంలో టీడీపీ సభ్యులు పోడియం చుట్టుముట్టి నిరసన తెలిపారు. సభ సజావుగా జరగాలని స్పీకర్ తమ్మినేని కోరిప్పటికీ.. టీడీపీ వినలేదు. జంగారెడ్డి గూడెం మరణాలపై చర్చించాలని పట్టుబట్టారు. దీంతో స్పీకర్ సభ్యులందరిని ఒక రోజు సస్పెండ్ చేశారు.
పెగాసెస్ వ్యవహారంపై స్పీకర్ తమ్మినేనికి టీడీపీ ఎమ్మెల్యేల లేఖ
By Advik
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని హెలికాప్టర్ హార్డ్ ల్యాండింగ్కు గురైందని అక్కడి మీడియా తెలిపింది. అయితే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆ హెలికాప్టర్లో ఉన్నారా లేదా అనేది ప్రస్తుతం తెలియాల్సి...
ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని హెలికాప్టర్ హార్డ్ ల్యాండింగ్కు గురైందని అక్కడి...
Ganesh -
రాహుల్ మాట్లాడే భాష మావోయిస్టుల భాష వలే ఉంది: మోడీ
మావోయిస్టులు మాట్లాడే బాష కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని మోడీ...
Ganesh -
ఐపీఎల్ క్రేజ్.. జియో సినిమాలో రికార్డ్ వ్యూస్
ఐపీఎల్ సీజన్-17లో వ్యూస్ పరంగా జియో సినిమా రికార్డు సృష్టించింది. బెంగళూరు-చెన్నై...
Ganesh -