గుడివాడ అమర్నాథ్ ఒక బలి పశువు – వంగలపూడి అనిత

-

గుడివాడ అమర్నాథ్ ఒక బలి పశువు – వంగలపూడి అనిత అంటూ కామెంట్స్ చేశారు.తల్లి పాలు తాగి రొమ్ము గుద్దారు.ముద్దులు పెట్టి గద్దె నెక్కిన సీఎం జగన్ పాలన లో గంజి కూడా తాగలేని పరిస్థిథి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు అనిత.అన్ని నిత్యావసర ధరలు 300 రేట్లు పెంచారని మండిపడ్డారు.

కనీసం సంక్రాంతి పండుగ చేసుకోలేని పరిస్థితి.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటి కోసం మాట్లాడే మంత్రులు తమ శాఖల మీద దృష్టి పెట్టాలన్నారు అనిత. నీటి పారుదల శాఖ మంత్రి ప్రాజెక్టులు కోసం మాట్లాడరని మండిపడ్డారు.

 

మంత్రి అంబటి రాంబాబు గంగి రెద్దులు వారి మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారు.మంత్రి పదవి ఉండే అర్హత ఉందా ? అని ప్రశ్నించారు. గంగి రెద్దులు వారిని అవమానించి విధంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు అనిత.

Read more RELATED
Recommended to you

Latest news