తమిళనాడులో దారుణం..బాయ్‌ఫ్రెండ్‌ ఎదుట యువతిపై గ్యాంగ్ రేప్

-

దేశంలో అక్రమ సంబంధాలు, రేప్‌ లు కిడ్నాపులు ఒకటి కాకపోతే, మరోటి చోటు చేసుకుంటున్నాయి. వీటి కారణంగా దేశంలో ప్రతీ యోట క్రైమ్‌ రేట్‌ విపరీతంగా పెరిగిపోతోంది. అయితే, తాజాగా, తమిళనాడు కాంచీపురంలో దారుణం జరిగింది.

బాయ్ ఫ్రెండ్ ఎదుట అమ్మాయి(20) పై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం సాయంత్రం యువతి బాయ్ ఫ్రెండ్ తో కలసి బయటకు రాగా, తాగిన మత్తులో ఉన్న ఐదుగురు యువకులు అడ్డగించారు. బాయ్ ఫ్రెండ్ పై దాడి చేసి, యువతిపై అత్యాచారం చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news