BREAKING : నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ కీలక సమావేశం..

-


నేడు కేబినెట్ మంత్రులతో పీఎం మోడీ భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. బడ్జెట్ సమావేశాల ముందుగా కేబినెట్ సమావేశం నిర్వహించనుండటంతో ఆసక్తిగా మారింది.

ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండటంతో పాటు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే పూర్తిస్థాయి చివరి బడ్జెట్ కావడంతో పలు రాష్ట్రాలకు వరాలు కురిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news