వైసీపీకి షాక్.. రజినీకాంత్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్

-

రజినీకాంత్‌…ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న రజినీకాంత్‌… చంద్రబాబును పొగిడారు. దీంతో చిర్రెత్తిపోయిన వైసీపీ నేతలు… రజినీకాంత్‌ను టార్గెట్‌ చేశారు.

ఇష్టం వచ్చినట్లు రజినీకాంత్‌ ను తిట్టేశారు వైసీపీ నేతలు. అయితే, వైసిపి నేతలు రజనీకాంత్ కు క్షమాపణలు చెప్పాలని ఆయన ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా చంద్రబాబును పొగడటంతో రోజా, కొడాలి నాని, బెల్లంపల్లి తదితర నేతలు సూపర్ స్టార్ పై తీవ్ర విమర్శలు చేశారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చి నీతులు చెబితే వినమని వాక్యానించారు. దీంతో # YSRCPApologizeRAJINI ట్రెండ్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news