BREAKING : ఎంపీ అవినాష్‌రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు

-

కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి షాక్‌ ఇచ్చారు సీబీఐ అధికారులు. తాజాగా కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22వ తేదీన హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది సీబీఐ. వైఎస్‌ వివేకా కేసులో భాగంగా కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు ఇచ్చింది.

నిన్న సీబీఐ ముందు కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి హాజరుకావాల్సి ఉంది. కానీ.. కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లికి గుండె పోటు రావడంతో.. హాజరుకాలేకపోయాడు. ఈ తరుణంలోనే.. ఇవాళ కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news