పవన్ కళ్యాణ్ పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలి – కేఏ పాల్

-

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు కామెంట్స్ చేశాడు. పవన్ చేతకాకుంటే మీ పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలని చురకలు అంటించారు. రెండు రాష్ట్రాలలో పాలకులు విఫలమయ్యారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం రావణకాష్టంలా మారిందని ఫైర్‌ అయ్యారు.

ధర్మవరం వెళ్లాను చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఎవరూ మాట్లాడానని… పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర వదిలి నారా యాత్ర చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. 15 సీట్లకు అమ్ముడుపోయాడని… 175 స్థానాలలో ప్రజాశాంతి పార్టీలాగా పోటీ చేసే దమ్ము ఉందా అని నిలదీశారు. పప్పును సిఎం చేయడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని… చంద్రబాబు కావాలని… కొందురు మూర్ఖులు కోరుకుంటున్నారని నిప్పులు చెరిగారు కేఏ పాల్.

Read more RELATED
Recommended to you

Latest news