చేనేత కార్మికులకు బీఆర్ఎస్ ఏం చేసింది : మంత్రి పొన్నం

-

చేనేత కార్మికులకు బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్ రావు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ రచ్చ చేస్తాం అంటున్నారు. ఏం రచ్చ చేస్తారో రండి చూద్దాం అన్నారు. రేపటి నుంచి కాంగ్రెస్ నేతలు అంతా రోడ్లపైనే ఉంటాం.. రండి ఎవర్ని ఎవ్వరూ తొక్కుతారో చూద్దాం అంటూ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు.

కేసీఆర్ ఒక్కడే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. తాము ఎంపీలుగా ఉండి రాజీనామా చేశాం. తెలంగాణ రావడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఆనాడు సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణకు కేసీఆర్ సీఎం అయ్యేవాడా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news