Tirumala: శ్రీవారి భక్తులు అలెర్ట్.. సర్వదర్శనం కోసం ఎన్ని గంటలు పడుతుందో తెలిస్తే షాక్..

-

Tirumala: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి వెళ్లే వారికి బిగ్‌ అలర్ఠ్. తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ ఉంది. 13 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65, 570 మంది భక్తులు కాగా.. 24, 446 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.ఇక నిన్న హుండీ ఆదాయం రూ. 3.53 కోట్లుగా నమోదు అయింది.

 

TTD cancels earned services in Srivari temple
  • తిరుమల…13 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • సర్వదర్శనానికి 08 గంటల సమయం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65570 మంది భక్తులు
  • తలనీలాలు సమర్పించిన 24446 మంది భక్తులు
  • హుండీ ఆదాయం 3.53 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news