మోజుతో కాదు ఛాలెంజ్ గా తీసుకుని విధ్యాశాఖను తీసుకున్నారు..!

-

పీఆర్టీయూ యూనియన్ భావం ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మొహాన్ నాయుడు అనంతరం మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయ సమష్యలు పరిష్కారానికి కృషి చేస్తారు అని తెలిపారు. HRD మినిస్ర్టీ తీసుకొవద్దని నారాలోకేష్ అన్నకు చాలా మంది సూచించారు. అయితే మోజుతో కాదు ఛాలెంజ్ గా తీసుకుని బాధ్యతతో విధ్యాశాఖను లోకేష్ అన్న తీసుకున్నారు అని తెలిపారు.

ఉపాధ్యాయులు, పిల్లల భవిష్యత్ కి సానుకూల చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం వచ్చింది, ఏంటి రెస్పన్స్ లేదని ఉపాధ్యాయులకు అనిపించవచ్చు . కానీ రాష్ట్రం పరిస్దితులు చూస్తే అర్దం అవుతుంది. క్లాస్ రూంలో ఉంటే పరిస్దితులు తెలుస్తుందో లేదో కానీ.. సచివాలయంలో కూర్చుంటే బాగొతం తెలుస్తుంది. చాలా పెద్ద ఇబ్బందులు రాష్ట్రంలో ఉన్నాయి. ప్రస్తుతం ఆ సమష్యలు పరిష్కారంపై సీఎం చంద్రబాబు దృష్టిపెడుతున్నారు. కాస్త సమయం ఇస్తే జీవో 117 నుంచి ప్రతీ సమష్యా పరిష్కరిస్తాం‌. టీచర్స్ కి అన్ని విధాలా గౌరవం ఇవ్వడానికి సీఎం సిద్దంగా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర అభివృద్దికి అంతా సహాకరించాలి అని రామ్మొహాన్ నాయుడు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news