రైనీ సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్..షర్మిల కామెంట్స్ పై ట్రోలింగ్ !

-

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. ఇప్పటికే చాలాసార్లు తెలంగాణ రాష్ట్రంలో… అనేక వ్యాఖ్యలు చేసి వివాదంగా మారిన షర్మిల… ఏపీలోనూ అదే దోరనితో వెళ్తున్నారు. తాజాగా.. విజయవాడ వరద ప్రాంతాలలో పర్యటించిన వైఎస్ షర్మిల… రేనీ సీజన్ అంటే రైన్స్ వచ్చే సీజన్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు.

Andhra Pradesh Congress Party President YS Sharmila has slipped once again

దీంతో వైయస్ షర్మిలపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. వరదల ప్రాంతాల్లో షర్మిల పర్యటించి ఇలాంటి కొంతమంది ఫైర్ అవుతున్నారు. గతంలో పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని…. విద్యార్థులు అంటే… విద్యాసంస్థల్లో చదువుకునేవారని షర్మిల కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వర్షాలపై కామెంట్ చేసి.. ట్రోలింగుకు గురవుతున్నారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news