ఏపీలో ఫ్రీ కరెంట్ కు చంద్రబాబు అడుగులు !

-

ఏపీలో ఫ్రీ కరెంట్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాళ విద్యుత్, మైనింగ్ శాఖలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. గ్రీన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ పాలసీలపై చర్చించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అనంతరం ఏపీలో పీఎం సూర్య ఘర్ స్కీం అమలుపై సమీక్షించనున్నారు చంద్రబాబు.

It is clear that AP CM Chandrababu Naidu is taking steps towards free current in AP

అటు కొత్త మైనింగ్ పాలసీ రూపకల్పనపై చంద్రబాబు కసరత్తు చేయనున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన మైనింగ్ అక్రమాలను సమీక్షించనున్న సీఎం చంద్రబాబు….ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ స్కీం అమలుపై సమీక్షించనున్నారు. ఏపీలో ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ స్కీం అమలు చేస్తే.. ఏడాదంతా ఒక్క రూపాయి చెల్లించకుండా ఫ్రీ కరెంట్‌ మనకు వాడుకోవచ్చు. ఇది సోలార్‌ ద్వారా పని చేస్తుందట.

Read more RELATED
Recommended to you

Latest news