ఏపీ ప్రభుత్వం భారీగా ఐపీఎస్ బదిలీలు చేపట్టింది. ఈ మేరకు 14 మందిని బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఎంపీ జేసీ దివాకర్రెడ్డి అనంతపురం పోలీసులు కొజ్జాలు అని విమర్శలు గుప్పించి, వివాదాస్పదమైన తరుణంలో అనంతపురం ఎస్పీ జీవీజీ అశోక్కుమార్ను మాత్రం కదిలించలేదు. ఎస్పీని మార్చాల్సిందేనని జేసీ సీఎం వద్ద పట్టుబట్టినప్పటికీ, మెజార్టీ ఎమ్మెల్యేలు ఆ ఎస్పీనే కొనసాగించాలని కోరడంతో చివరకు సీఎం ఎమ్మెల్యేల వాదనతోనే ఏకీభవించారు.
ఏపీలో భారీగా ఐపీఎస్ల బదిలీ
By ramu
-
Next article
Read more RELATEDRecommended to you
సంక్షేమ పథకాల్లో ఏపీ రోల్ మోడల్ : సజ్జల రామకృష్ణారెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ లో పోలింగ్ కి మరో వారం రోజుల సమయం...
Ganesh -
జగన్వి నకిలీ నవరత్నాలు : చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీది ప్రజా మేనిఫెస్టో అని, జగన్ది నకిలీ నవరత్నాలు అని...
Ganesh -
4 నెలల్లోనే ఇంత ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు : జగదీష్ రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ నానాటికి పడిపోతోంది.. సీఎం ని చూస్తే జాలేస్తోంది...
Ganesh -