నరేంద్ర మోడీ జీకి నా హృదయపూర్వక సానుభూతి – చిరంజీవి

-

ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. గౌరవ ప్రధాన మంత్రికి ప్రియమైన తల్లి శ్రీమతి హీరాబెన్ మోడీ జీ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని ట్వీట్‌ చేశారు చిరంజీవి.

ఆమె అసాధారణమైన జీవితాన్ని గడిపింది… స్వర్గలోకానికి బయలుదేరిన ఆ దివ్య ఆత్మకు నా నివాళులు..నరేంద్ర మోడీ జీకి నా హృదయపూర్వక సానుభూతి! ఓం శాంతి!….అంటు ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.

అటు ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరా బెన్ మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం తెలిపారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.100 ఏళ్ళు పూర్తి చేసుకొని సంపూర్ణ జీవితం గడిపిన హీరబెన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా… ప్రధాని మోడీ గారికి తన సానుభూతి అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news