ఆ సినిమాకు రజనీకాంత్ కంటే శ్రీదేవినే ఎక్కువ రమ్యునరేషన్ తీసుకున్నారా..

-

అందాల తార అతిలోకసుందరి శ్రీదేవి ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది. అప్పట్లో మహిళా సూపర్స్టార్ అని కూడా ఈమెను అభిమానులు పిలుచుకునేవారు అంటే ఆమె క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. దాదాపు తెలుగు తమిళ మలయాళ భాషల్లో అందరి స్టార్ హీరోలతో నటించింది శ్రీదేవి.. అలాగే ఒకప్పుడు శ్రీదేవి సూపర్ స్టార్ రజినీకాంత్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకునే వారిని తెలుస్తుంది..

కొత్త సినిమా నటులు కోట్లలో పాదతోషం తీసుకుంటున్నారు కానీ ఒకప్పుడు అలా కాదు మన ముందు తరం కథానాయకులు అంతా మందలు వేళల్లోనే వందలు వేళల్లోనే రెమ్యూనరేషన్ అందుకునేవారు.. అలాంటప్పుడే శ్రీదేవి కనుక సమయంలో రజినీకాంత్ కంటే ఎక్కువ పారితోషకం తీసుకున్నారంట.. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మూండ్రు ముడిచ్చు’. 1976లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు కే బాలచందర్ దర్శకత్వం వహించారు.. 1973లో వచ్చిన ఓ సీత కథ అనే తెలుగు చిత్రానికి ప్రేమేగా ఎక్కింది ఈ చిత్రం.. అలాగే అప్పట్లో ఈ సినిమా మంచి హిట్ అయింది.. అలాగే ఈ సినిమాకు గాను అప్పటికే హీరోగా మంచి స్థాయిలో ఉన్న కమల్ హాసన్ 30000 పారితోషకం తీసుకున్నారంట అప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్నా రజినీకాంత్ 2000 పారితోషకం తీసుకోగా శ్రీదేవి మాత్రం 5000 పారితోషం తీసుకున్నారని తెలుస్తోంది.. అయితే ఈ సినిమాతో హీరోగా నిలదొక్కుకున్నా రజినీకాంత్ తర్వాత వరస అవకాశాలను అందిపుచ్చుకుంటూ స్టార్ హీరోగా ఎదిగారు..

Read more RELATED
Recommended to you

Latest news