“మాటరాని మౌనమిది” ట్రైలర్ రిలీజ్

-

రుద్ర పిక్చర్స్, పీసీఆర్ గ్రూప్ సమర్పణలో శుక్ర దర్శకుడు సుకు పూర్వాజ్ రూపొందిస్తున్న సినిమా”మాటరాని మౌనమిది”. ఈ చిత్రంలో మహేష్ దత్త, సోనీ శ్రీవాస్తవ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్ స్టోరీ, త్రిల్లెర్ బ్యాక్ డ్రాప్ లో మల్టీ జోనర్ గా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 19వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. అయితే తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్ ని విడుదల చేశారు.

టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, ప్రభాస్ ఫేస్ మాస్కులతో ఉన్న వ్యక్తులు ఈ ట్రైలర్ ని ఆవిష్కరించారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్, లిరికల్ పాటలకు మంచి స్పందన వచ్చింది. దీంతో సినిమా కొత్తగా ఉంటుందని అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ట్రైలర్ విడుదలతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news