మాల్దీవుల నుంచి తిరిగి వచ్చిన రష్మిక, దేవరకొండ.. వీడియో వైరల్

-

ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడి.. గీతాగోవిందం సినిమాతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా వీరు నటించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా అలరించలేదు.

అయితే ఈ రెండు సినిమాల ద్వారా ఏర్పడిన వీరి పరిచయం మరింతగా బలపడిందని చెప్పాలి. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లడం , పబ్ , టూరు, షికారు అంటూ తెగ చక్కర్లు కొడుతూ ఉంటారు.

అయితే.. గత నాలుగు రోజుల కిందట, రష్మిక మరియు విజయ్ దేవరకొండ మాల్దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే. వీరు విడివిడిగా వెళ్లిన.. అక్కడ మాత్రం కలిసే ఉన్నారని సమాచారం. వీళ్ళటూర్ కు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే నిన్న రాత్రి వారు మాల్దీవుల నుంచి ముంబై చేరుకున్నారు. రిటర్న్ లోను… సపరేట్ సపరేటుగానే… ఎయిర్పోర్ట్ బయటకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news