కార్తీకమాసం ప్రారంభమయింది. దీంతో మొదటి సోమవారం నుంచి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఏపీలోని విజయవాడ భ్రమరాంభమల్లేశ్వర స్వామి ఆలయం భక్తులతో నిండిపోయింది. తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులు కృష్ణానదిలో స్నానాలాచరించి కార్తీక దీపాలు వెలిగించారు. మహాశివుడికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. దీపాల వెలుగులతో ఆలయం మరింత శోభను సంతరించుకుంది. బ్రమరాంభ మల్లేశ్వర స్వామి దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గుంటూరు జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం కోటప్ప కొండ భక్తులతో నిండిపోయింది. కార్తీకపూజల కోసం భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీపారాధన చేసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి 30 వేల మంది వస్తారని అంచనా వేసిన అధికారులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు.
కార్తీకమాసంతో శివాలయాలు కిటకిట
By Anil Kumar
-
Previous article
Read more RELATEDRecommended to you
‘ఎన్నో ఏళ్లుగా పిల్లలు లేని వాళ్లకైనా ఈ ఆలయానికి వెళ్తే పిల్లలు పుట్టడం ఖాయం’
పెళ్లయి ఎన్నో ఏళ్లయినా పిల్లలు కలగక విలపిస్తున్న జంటలు ఈరోజుల్లో ఎంతో...
కేదార్నాథ్ నుంచి త్రయంబకేశ్వర్ వరకూ 7 ప్రసిద్ధమైన శివాలయాలు ఇవే
త్వరలో శివరాత్రి రానుంది.. శైవ క్షేత్రాలు అన్నీ.. ఇక భక్తులతో కోలాహలంగా...
ఇంటి మెయిన్ డోర్ మీద నేమ్ ప్లేట్ పెట్టడం వాస్తు ప్రకారం మంచిది కాదా..?
ఇంటి చుట్టూ సానుకూల ప్రతికూల శక్తి వ్యాపించి ఉంటుందని వాస్తు శాస్త్రంలో...