శేరిలింగంపల్లి: రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

-

accident
accident

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. జీఆర్‌పీ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపిన మేరకు.. లింగంపల్లి-చందానగర్‌ రైల్వేస్టేషన్ల మధ్య రైలు ఢీ కొనడంతో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. శరీరం సగానికి తెగి పడి ఉంది. జేబులో మద్యం బాటిల్‌ ఉండడంతో మందు తాగి పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఉంటుందని పోలీస్‌ అధికారులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news