సంగారెడ్డి: కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

-

సంగారెడ్డి జిల్లాలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. జిల్లాలోని సదాశివపేటలో వెయ్యి కిలోల ఎండుగంజాయిని రాజమహేంద్రవరం నుంచి నుంచి నాందేడ్‌కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రూ.2 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు, గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రమణ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news