జోగిపేటలో కరోనా కలకలం.. ఒకరు మృతి

-

జోగిపేటలో కరోనా కలకలం రేపింది. ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన జోగిపేట పట్టణానికి చెందిన ఓమహిళ (48) కరోనా బారినపడ్డారు. కాగా మూడు రోజులు చికిత్స అనంతరం సోమవారం మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా జిల్లా వ్యాప్తంగా సోమవారం 238 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 53 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి గాయత్రి దేవి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news