ఓయూ వీసీకి కరోనా

-

ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొ. రవీందర్‌కు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా పట్ల ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news