మేడారం మహా జాతరకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. మేడారం పరిసరాల్లో చుట్టూ 10కిలో మీటర్ల దూరం వరకు జనమే అరణ్యంగా మారిపోయారు. డిసెంబర్, జనవరి నుంచే భక్తుల రాక కొద్దీ కొద్దిగా పెరుగుతూ వస్తోంది. జాతర ముందు వరకు 50 లక్షల మంది వచ్చారని, జాతర ప్రధాన ఘట్టాలు ప్రారంభమయ్యాక మరో 75 లక్షల మంది అమ్మవార్ల చెంతకు వచ్చారని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పేర్కొన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
మేడారం జాతరకు ఎన్ని లక్షల మంది వచ్చారో తెలుసా..?
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...