నల్గొండ : ముందస్తు ఎన్నికలు వట్టి భ్రమే : మంత్రి

-

ముందస్తు ఎన్నికలు వట్టి భ్రమేనని, రాష్ట్రంలో ముందస్తు ఉండదు.. వెనకస్తు జరగదని మంత్రి జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు. సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలు అంటూ మాజీ పీసీసీ కలలు కంటున్నారని, ఆ కలలు అన్నీ పగటి కలలుగానే ఉంటాయని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12కు 12 స్థానాలలో జెండా ఎగిరేది టిఆర్‌ఎస్ పార్టీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news