మెదక్: పీజీ ప్రవేశాల గడువు పెంపు

-

మెదక్: ప్రొఫెసర్ జీ రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ గణితం, స్టాటస్టిక్స్ ప్రవేశాల గడువు ఈ నెల 31వరకు పొడిగించినట్లు మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గణపతి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. లేనిచో సంబంధిత సర్టిఫికెట్లతో కళాశాలకు రావాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news