ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలి: ఎస్‌పీ

-

ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని సోమవారం ప్రజావాణిలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. నేరుగా వారి సమస్యలను విని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు ఆదేశించారు. ప్రజలు తీసుకు వచ్చిన ఫిర్యాదులు తక్షణ చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేకూర్చాలని‌, ఏ ఫిర్యాదు పెండింగ్ లేకుండా చూడాలని సూచించారు. జిల్లా నలుమూలల నుండి పలు ఫిర్యాదులు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news