కరీంనగర్: విద్యార్థులకు ముఖ్య గమనిక

-

iit Jee 2019 exam postponedకొవిడ్-19 నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు శాతవాహన విశ్వ విద్యాలయం పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలలకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించినట్లు రిజిస్ట్రార్ డాక్టర్ వర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీ క్యాంపస్ కళాశాలలతో పాటు డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news