భారత జట్టుకు మెదక్‌ క్రికెటర్‌ ఎంపిక

-

అంతర్జాతీయ క్రికెట్‌ టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచి భారత జట్టులో స్థానం సంపాదించిన మెదక్‌ ప్రభుత్వడిగ్రీ కళాశాల విద్యార్థి ఎన్.ప్రకాశ్‌ను ప్రిన్సిపాల్‌ గణపతి అభినందించారు. ఫిబ్రవరి 20-22వరకు నేపాల్‌లోని ఫొఖారా పట్టణంలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంట్‌ సీనియర్‌ విభాగంలో అతడు పాల్గొని, మనదేశ జట్టు రన్నర్‌కప్‌ సాధించడంలో కీలకంగా నిలిచాడు. దీంతో త్వరలో జరిగే శ్రీలంక–భారత్‌ సీనియర్‌ జట్టుకు ఎంపికయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news