మెదక్‌లో ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు

-

మెదక్ జిల్లాలోని గ్రామాల్లో, పట్టణాల్లో వైద్య సహాయం అందజేస్తున్న ఆశా కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్మార్ట్‌ఫోన్లను అందజేసింది. మెదక్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చేతులమీదుగా అందజేయడం జరిగింది. ఆశా కార్యకర్తలు, అంగన్వాడి టీచర్లకు ప్రభుత్వం గతం కంటే రెట్టింపు స్థాయిలో వేతనాలు అందజేయడం జరుగుతుందని ఆమె అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news