Medak: రాష్ట్రపతిని కలుస్తాం: దుబ్బాక ఎమ్మెల్యే

-

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను ఏ సెక్షన్ ప్రకారం సస్పెన్షన్ చేశారో స్పీకర్ ప్రజలకు తెలియజేయాలని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు ప్రశ్నించారు. సస్పెన్షన్ పై హైకోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో రాష్ట్రపతిని కలుస్తామని పేర్కొన్నారు. భయపడే తమను సస్పెన్షన్ చేశారని.. ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news